Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మతోడు... రోహిత్‌తో కోల్డ్‌వార్‌లేదంటున్న విరాట్ కోహ్లీ

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (16:17 IST)
తనకు రోహిత్ శర్మకు మధ్య సాగుతున్న కోల్డ్ వార్‌పై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారి స్పందించారు. తనకు రోహిత్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. అయితే, సౌతాఫ్రికా పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేసే విషయంపై కేవలం గంటన్నర ముందు మాత్రమే తనకు సమాచారం చేరవేశారని వెల్లడించారు.
 
ఇదే అశంపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, టెస్ట్ జట్టును ఎంపిక చేసుకోవడానికి కేవలం గంటన్నర ముందు మాత్రమే తనను బీసీసీఐ సంప్రదించిందన్నారు. ఈ నెలాఖరులో భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ జట్టును ఇప్పటికే ప్రకటించింది. 
 
టెస్టు జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేశారు. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. వాస్తవానికి రోహిత్, కోహ్లీల మధ్య కోల్డ్‌వార్ ఎప్పటి నుంచో జరుగుతోంది. 
 
దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో ఇవి తారా స్థాయికి చేరినట్టు వార్తలు వచ్చాయి. ఇపుడు వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించి, రోహిత్‌ను ఎంపిక చేయడంతో ఇవి బహిర్గతమయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Karnataka: అత్తమామల గొడవ.. రాజీ కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు

ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేసిన తెలంగాణ సర్కారు

ఉద్యోగం పేరుతో యువతిని మోసం చేసిన తల్లీకొడుకు .. ఆపై అశ్లీల చిత్రాల్లో నటించాలంటూ..

ప్రియురాలిని హోటల్ గదికి తీసుకెళ్లి చంపేసిన ప్రియుడు

Girl: మైనర్ గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం- ఎనిమిది మంది అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

తర్వాతి కథనం
Show comments