విరాట్ కోహ్లీ నెం.1: సచిన్ కంటే అత్యధిక ర్యాంకింగ్స్ పాయింట్స్‌తో..

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గతవారం తొలి స్థానాన్ని కోల్పోయిన భారత కెప్టెన్.. సచిన్ కంటే ఎక్కువ ర్యాంకింగ్ పాయింట్స్ సాధించడం ద్వారా నెం

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2017 (17:25 IST)
భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గతవారం తొలి స్థానాన్ని కోల్పోయిన భారత కెప్టెన్.. సచిన్ కంటే ఎక్కువ ర్యాంకింగ్ పాయింట్స్ సాధించడం ద్వారా నెంబర్ వన్ ర్యాంకును తిరిగి సాధించగలిగాడు. న్యూజిలాండ్‌తో జ‌రిగిన సిరీస్‌లో భార‌త జ‌ట్టు 2-1 తేడాతో విజ‌యం సాధించ‌డంతో విరాట్ మ‌ళ్లీ టాప్-1లోకి చేరుకుంది. 
 
ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ 263 పరుగులు సాధించడం ద్వారా 889 ర్యాంకింగ్ పాయింట్లకు చేరుకోగలిగాడు. ఇప్పటివరకు 889 ర్యాంకింగ్ పాయింట్స్ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. 1998లో స‌చిన్ 887 ర్యాంకింగ్ పాయింట్లు సాధించాడు. ఇక మిగ‌తా బ్యాట్స్‌మ‌న్ల‌ సంగతికి వస్తే ధోనీ 11వ ర్యాంకును కైవసం చేసుకోగా, రోహిత్ శర్మ ఏడో ర్యాంకును సొంతం చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఐఐ సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు : సీఎం చంద్రబాబు

ఎన్నికల సంఘం ప్రతిష్ట దిగజారిపోతోంది.. బీహార్ ఫలితాలు అందరికీ ఓ పాఠం : సీఎం స్టాలిన్

భార్య కేసు పెట్టిందని మనస్తాపంతో టెక్కీ భర్త ఆత్మహత్య

వైజాగ్‌ను మరో గోవా చేయాలి... భర్త పెగ్గేస్తే భార్య ఐస్ క్రీమ్ తినేలా చూడాలి : సీహెచ్ అయ్యన్నపాత్రుడు

పరకామణి చోరీ : ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్‌ను గొడ్డలితో నరికి చంపేశారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Kamakshi: ఆ దర్శకుడి కంఫర్ట్ తోనే వరుస సినిమాలు : డాక్టర్ కామాక్షి భాస్కర్ల

ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు... మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో.... ఖుష్బూ

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

తర్వాతి కథనం
Show comments