Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ నెం.1: సచిన్ కంటే అత్యధిక ర్యాంకింగ్స్ పాయింట్స్‌తో..

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గతవారం తొలి స్థానాన్ని కోల్పోయిన భారత కెప్టెన్.. సచిన్ కంటే ఎక్కువ ర్యాంకింగ్ పాయింట్స్ సాధించడం ద్వారా నెం

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2017 (17:25 IST)
భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గతవారం తొలి స్థానాన్ని కోల్పోయిన భారత కెప్టెన్.. సచిన్ కంటే ఎక్కువ ర్యాంకింగ్ పాయింట్స్ సాధించడం ద్వారా నెంబర్ వన్ ర్యాంకును తిరిగి సాధించగలిగాడు. న్యూజిలాండ్‌తో జ‌రిగిన సిరీస్‌లో భార‌త జ‌ట్టు 2-1 తేడాతో విజ‌యం సాధించ‌డంతో విరాట్ మ‌ళ్లీ టాప్-1లోకి చేరుకుంది. 
 
ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ 263 పరుగులు సాధించడం ద్వారా 889 ర్యాంకింగ్ పాయింట్లకు చేరుకోగలిగాడు. ఇప్పటివరకు 889 ర్యాంకింగ్ పాయింట్స్ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. 1998లో స‌చిన్ 887 ర్యాంకింగ్ పాయింట్లు సాధించాడు. ఇక మిగ‌తా బ్యాట్స్‌మ‌న్ల‌ సంగతికి వస్తే ధోనీ 11వ ర్యాంకును కైవసం చేసుకోగా, రోహిత్ శర్మ ఏడో ర్యాంకును సొంతం చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

తర్వాతి కథనం
Show comments