Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం.. ఖేల్‌రత్నతో సత్కారం..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కనుంది. 2018 సంవత్సరానికి గాను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుతో కోహ్లీని సత్కరించనున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవలే రాజీవ్ గా

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (18:16 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కనుంది. 2018 సంవత్సరానికి గాను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుతో కోహ్లీని సత్కరించనున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవలే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు కోహ్లీతో పాటు వెయిట్ లిప్టర్ మీరాబాయి చాను నామినేట్ అయిన విషయం తెలిసిందే. 
 
ఈ ఇద్దరు క్రీడాకారులను ఖేల్ రత్న అవార్డుతో సత్కరిస్తున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరో ఎనిమిది మందికి ద్రోణాచార్య, 20 మందికి అర్జున అవార్డు, నలుగురికి ధ్యాన్‌చంద్ అవార్డులు దక్కాయని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
 
ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టేబుల్‌ టెన్నిస్‌ కోచ్‌ శ్రీనివాసరావుకు ద్రోణాచార్య అవార్డు దక్కింది. బ్యాడ్మింటన్‌లో నేలకుర్తి సిక్కిరెడ్డికి అర్జున అవార్డు, టెన్నిస్‌లో రోహన్‌ బోపన్నకు అర్జున అవార్డు, ఆర్చరీలో సత్యదేవ్‌ ప్రసాద్‌కు ధ్యాన్‌చంద్ అవార్డులు ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో రూ.13.9 కోట్ల విలువైన 13.9 కిలోల హైడ్రోపోనిక్ పట్టివేత

UP: 15 రోజుల నవజాత శిశువును రిఫ్రిజిరేటర్‌లో పెట్టిన 23 ఏళ్ల మహిళ.. ఎక్కడ?

గాఢ నిద్రలో వున్న భర్త గొంతు పిసికి మర్మాంగాలపై దాడి చేసిన భార్య, ఎందుకంటే?

Nara Lokesh : కవితను టీడీపీలోకి తీసుకోవడం జగన్‌తో పొత్తు పెట్టుకోవడం ఒకటే

ప్రజలకు పనికొచ్చే వ్యాజ్యాలు వేయండి, పవన్ ఫోటోపై కాదు: హైకోర్టు చురకలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellam konda: దెయ్యాలుండే హౌస్ లో కిష్కింధపురి షూటింగ్ చేశాం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Ritika Nayak : సెట్ లో బ్రదర్ సిస్టర్ అని పిలుచుకునే వాళ్లం : రితికా నాయక్

సామాన్యుడి గేమ్ షో గా రానున్న ది లక్ - గెలిచిన వారికి కారు బహుమానం

Samyukta Menon: అందం, ఆరోగ్యం ఒకరిని అనుకరించడం కరెక్ట్ కాదు: సంయుక్త మీనన్

మెగాస్టార్ చిరంజీవి ని కలిసిన క్షణం ఎంత మెగా క్షణం విజయ్ సేతుపతి, పూరీ

తర్వాతి కథనం
Show comments