Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ ఓ మాస్టర్.. మైదానంలో అతనో బీస్ట్.. షోయబ్ మాలిక్

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (15:02 IST)
ట్వంటీ-20 ప్రపంచ కప్ సందర్భంగా పాకిస్థాన్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. తానే మాస్టర్‌గా నిరూపించుకున్నాడు. 31 పరుగులకే 4 పరుగులకే కుప్పకూలిన భారత జట్టును చివరి వరకు ఆపద్భాంధవుడిగా ఆదుకున్నాడు. ఇంకా టీమిండియాకు కోహ్లీ విజయాన్ని ఖాయం చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు సాధించాడు.
 
ఈ సందర్భంగా కోహ్లీకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ జీవితంలో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని క్రికెట్ ఫ్యాన్సుతో పాటు మాజీ ఆటగాళ్లు కితాబిచ్చారు. దీపావళి సందర్భంగా కోహ్లీకి శుభాకాంక్షలతో పాటు అభినందనలు కూడా వెల్లువెత్తాయి. దేశ క్రికెట్ ఫ్యాన్సే కాకుండా దాయాది దేశం నుంచి కూడా కోహ్లీని అభినందన లభించింది. 
virat kohli
 
పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ కోహ్లీని ఆకాశానికెత్తేశాడు. ఇంకా ఆయన ట్వీట్ చేస్తూ.. 'వైట్ బాల్ క్రికెట్‌లో కోహ్లీ కంటే మెరుగైన ఆటగాడు మనకు దొరకడు. అతను ఒక బీస్ట్. "అతను నిలబడి బౌలింగ్ చేయగలడు, సిక్సర్లు కొట్టగలడు, ఇన్నింగ్స్ పూర్తి చేయగలడు." అంటూ కొనియాడాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

YouTuber : పాకిస్థాన్‌తో సంబంధాలు.. పంజాబ్ యూట్యూబర్ అరెస్ట్.. ఏం చేశాడంటే?

వైసిపి వెన్నుపోటు దినం: ఏంటి పళ్లు కొరుకుతున్నావ్, అంబటిపై పోలీస్ అధికారి కన్నెర్ర (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments