Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీకి కోపం వచ్చింది.. మహిళా రిపోర్ట్‌పై చిందులు.. వీడియో వైరల్

సెల్వి
గురువారం, 19 డిశెంబరు 2024 (21:05 IST)
Kohli
క్రికెట్ మైదానంలో తన ఆటతో ప్రత్యర్థులకు వణుకు పుట్టించే విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియా మీడియాపై రెచ్చిపోయాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తన కుటుంబం ఫోటోలు తీయడంపై కోహ్లీ కోపగించుకోవడం సంచలనం సృష్టించింది.
 
తన కుటుంబ సభ్యులు, పిల్లలను మీడియా కెమెరాలు చిత్రీకరిస్తున్నప్పుడు అసహనానికి లోనయ్యారు. తొలుత మీడియా ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్‌ను ఇంటర్య్వూ చేస్తుండగా, కుటుంబ సభ్యులతో కలిసి కోహ్లీ ఎయిర్‌పోర్టుకు రావడంతో మీడియా మొత్తం కూడా అతని వెనుక పరిగెత్తింది. 
 
ఓ మహిళ రిపోర్టర్ కోహ్లీ కుటుంబ సభ్యులను ఫొటోలు తీయడానికి అత్యుత్సాహం చూపారు. దీంతో ఆ చానెల్‌కు సంబంధించిన మహిళ రిపోర్టర్‌పై మండిపడ్డారు. 
 
ఆయన పిల్లలను ఫొటోలు తీయలేదని హామీ ఇచ్చిన తర్వాత కానీ కోహ్లీ శాంతించలేదు. ఆ హామీ తర్వాత, కోహ్లి చానెల్ 7 కెమెరామన్‌తో చేతులు కలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

తర్వాతి కథనం
Show comments