Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరిత్ర సృష్టించిన కోహ్లీ... ఐసీసీ అత్యున్నత అవార్డు

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (13:33 IST)
భారత క్రికెట్ జట్టు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతి యేడాది ప్రదానం చేసే మూడు అత్యున్నత అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ, ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను కోహ్లీ గెలుచుకున్నాడు. 
 
అంతేకాదు, ఐసీసీ టెస్టు, వన్డే టీమ్స్‌కు కెప్టెన్‌గా కూడా కోహ్లీయే నిలవడం విశేషం. 2018లో బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా విరాట్ అత్యున్నత ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. 
 
గతేడాది 13 టెస్టుల్లో 55.08 సగటుతో కోహ్లీ 1,322 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. ఇక 14 వన్డేల్లో 1,202 పరుగులు చేశాడు. సగటు 133.55 కాగా.. అందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. పది టీ20ల్లో 211 పరుగులు చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

తర్వాతి కథనం
Show comments