Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇషాన్ కిషన్‌తో కలిసి స్టెప్పులు ఇరగదీసిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (17:25 IST)
Ishant_Kohli
శ్రీలంక జట్టుపై భారత్ అద్భుత విజయాలను సొంతం చేసుకుంటోంది. సొంతగడ్డపై లంకేయులకు టీమిండియా ఆటగాళ్లు చుక్కలు చూపించారు. జనవరి 12న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో వన్డేలో శ్రీలంకపై టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
 
తద్వారా వన్డే సిరీస్‌తో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ అద్భుతమైన డ్యాన్స్‌తో ఈడెన్ ప్రేక్షకులను అలరించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.  
 
అయితే  రెండో వన్డేలో విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. కానీ మ్యాచ్ తర్వాత సూపర్ డ్యాన్స్‌తో ఇరగదీశాడు.

స్టాండ్స్ ముందు ఇషాన్ కిషన్‌తో కలిసి స్టెప్పులేశాడు. ఇద్దరు ఆటగాళ్లు తమ ప్రతిభను ఇలా కనబరచడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments