Webdunia - Bharat's app for daily news and videos

Install App

103 యేళ్ల అభిమానికి బహుమతి పంపిన ధోనీ!!

ఠాగూర్
శనివారం, 4 మే 2024 (10:00 IST)
చెన్నై సూపర్ కింగ్స్ వీరాభిమాని 103 యేళ్ళ ఎస్.రాందాస్‌కు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన బహుమతిని పంపించారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన జెర్సీని తన సంతకంతో పాటు ప్రత్యేక సందేశం రాసి రాందాస్‌ తనయుడికి అందజేశారు. 
 
"థ్యాంక్స్ తాత.. ఫర్ సపోర్ట్" అనే సందేహాన్ని జెర్సీపై ధోనీ రాయడం వీడియోలో ఉంది. ఇక ధోనీ పంపిన జేర్సీని చూసి పెద్దాయన హర్షం వ్యక్తం చేశారు. ఆ సమయంలో తీసిన వీడియోలు చెన్నై ఫ్రాంచైజీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. దీంతో ఈ విషయం కాస్త వైరల్ అయింది. గతంలోనూ జట్టుపై రాందాస్ అభిమానాన్ని సీఎస్కే తమ ట్విట్టర్ ద్వారా పంచుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments