Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌: మినీ థియేటర్‌లో చూస్తూ ఎంజాయ్ చేసిన విజయ్ మాల్యా (వీడియో)

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (13:02 IST)
భారతలోని పలు బ్యాంకులు రుణాలు (రూ.9 వేల కోట్లు) తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా లండన్‌కు పారిపోయి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిసున్న యూబీ గ్రూపు మాజీ ఛైర్మన్, లిక్కర్ డాన్ విజయ్ మాల్యాకు చెందిన తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
గత ఐపీఎల్ మ్యాచ్‌ను క్రికెట్ స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించిన ఆయన.. ఇపుడు ఇంట్లోని మినీ థియేటర్‌లో వీక్షించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మినీ థియేటర్‌లో ఉన్న చిన్నపాటి స్క్రీన్‌పై మ్యాచ్‌ను విజయ్ మల్యా, అతని కంపెనీ సభ్యులు ఈ మ్యాచ్‌ను వీక్షించడం కనిపిస్తోంది. వీరితో పాటు ఓ మహిళ కూడా ఈ మ్యాచ్‌ను వీక్షిస్తూ కనిపించారు. 
 
కాగా, ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్-9 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడిన విషయం తెల్సిందే. ఆర్సీబీ జట్టుకు విజయ్ మాల్యా యజమాని అయిన విషయం తెల్సిందే. దీంతో ఈ మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకించారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

Pawan Kalyan: పోలీసు సిబ్బంది కూడా అదే స్థాయిలో అప్రమత్తంగా వుండాలి: పవన్

హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయ్ : కోల్‌కతా వెల్లడి

Teenage boy: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.. వడదెబ్బతో మృతి

స్వర్ణదేవాలయంపై పాక్ దాడికి యత్నం : చరిత్రలోనే లైట్లు ఆఫ్ చేసిన వైనం!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

తర్వాతి కథనం
Show comments