Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌: మినీ థియేటర్‌లో చూస్తూ ఎంజాయ్ చేసిన విజయ్ మాల్యా (వీడియో)

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (13:02 IST)
భారతలోని పలు బ్యాంకులు రుణాలు (రూ.9 వేల కోట్లు) తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా లండన్‌కు పారిపోయి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిసున్న యూబీ గ్రూపు మాజీ ఛైర్మన్, లిక్కర్ డాన్ విజయ్ మాల్యాకు చెందిన తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
గత ఐపీఎల్ మ్యాచ్‌ను క్రికెట్ స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించిన ఆయన.. ఇపుడు ఇంట్లోని మినీ థియేటర్‌లో వీక్షించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మినీ థియేటర్‌లో ఉన్న చిన్నపాటి స్క్రీన్‌పై మ్యాచ్‌ను విజయ్ మల్యా, అతని కంపెనీ సభ్యులు ఈ మ్యాచ్‌ను వీక్షించడం కనిపిస్తోంది. వీరితో పాటు ఓ మహిళ కూడా ఈ మ్యాచ్‌ను వీక్షిస్తూ కనిపించారు. 
 
కాగా, ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్-9 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడిన విషయం తెల్సిందే. ఆర్సీబీ జట్టుకు విజయ్ మాల్యా యజమాని అయిన విషయం తెల్సిందే. దీంతో ఈ మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకించారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments