Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియా ఓపెన్.. ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సైనా నెహ్వాల్!

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (10:10 IST)
ఇండోనేషియా ఓపెన్‌లో ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి భారత స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌ దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో మూడుసార్లు టోర్నీ ఛాంపియన్, ఎనిమిదో సీడ్‌ సైనా 21-11, 19-21, 21-15తో పే యూ పొ (చైనీస్‌ తైపీ)పై చెమటోడ్చి గెలుపును నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌ గంటా 3 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగింది. ఆద్యంతం మెరుగ్గా రాణించిన సైనా నెహ్వాల్ గెలుపును నమోదు చేసుకుంది. 
 
ఇక ప్రీ క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్‌ ఫిత్రియాని (ఇండోనేసియా)తో సైనా తలపడనుంది. ఇకపోతే.. మిక్స్‌డ్ తొలి రౌండ్లో మను అత్రి- అశ్విని పొన్నప్ప జోడీ 14-21, 25-27తో వరుస గేముల్లో యోంగ్‌ కై టెర్రీ హీ-వే హన్‌ టన్‌ (సింగపూర్‌) ద్వయం చేతిలో ఓడిపోయింది.

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

తర్వాతి కథనం
Show comments