Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు బంగ్లాతో తొలి వన్డే మ్యాచ్ : షమీకి గాయం

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2022 (10:03 IST)
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఇందుకోసం భారత్ ఇప్పటికే ఢాకాకు చేరుకుంది. ఆదివారం తొలి వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం తొలి వన్డే మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, టీమిండియాలోని ప్రధాన పేసర్ మహ్మద్ షమీ గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌కు చోటు కల్పించారు. 
 
షమీ భారత్‌లో ఉన్నపుడే ప్రాక్టీస్ చేస్తుండగా అతని భుజానికి గాయమైంది. దీంతో అతను జట్టులోకి వెళ్లలేదు. ప్రస్తుతం బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడెమీలో చికిత్స తీసుకుంటున్న షమీ.. పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఈ కారణంగా అతని స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌కు జట్టులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments