Webdunia - Bharat's app for daily news and videos

Install App

థాయ్‌ ఓపెన్‌లో సత్తాచాటుతున్న పీవీ సింధు - యమగూచి చిత్తు

Webdunia
శనివారం, 21 మే 2022 (10:00 IST)
తెలుగుదేశం, భారత షట్లర్ పీవీ సింధు థాయ్‌లాండే వేదికగా జరుగుతున్న థాయ్‌లాండ్ ఓపెన్‌ 2022లో ప్రపంచ నంబర్ వన్ జపాన్‌కు చెందిన అకానె యమగూచిని చిత్తు చేసింది. ఫలితంగా పీవీ సింధు సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో యమగూచిని 21-15, 20-22, 21-13 తేడాతో మట్టికరిపించింది. 
 
తొలి గేమ్‌ను సింధు కైవసం చేసుకోగా, రెండో గేమ్‌లో యమగూచి జోరును ప్రదర్శించి గేమ్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఫలితాన్ని నిర్ణయించే మూడో గేమ్‌లో యమగూచి వెన్ను నొప్పితో ఇబ్బందిపడటంతో ఇదే అదునుగా భావించిన పీవీ సింధు అద్భుతంగా ఆడి మూడో గేమ్‌ను 21-13 తేడాతో సొంతం చేసుకుంది. సెమీస్‌లో చైనాకు చెందిన ఒలింపిక్స్ చాంపియన్ చెన్ యూ ఫీతో పీవీ సింధు తలపడనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ సంతకం చేయరు.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: భూమన సవాల్

విజయవాడ వరద నీటిలో తిరిగిన బాలుడు, కాటేసిన ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్, కాలు తీసేసారు

Best tourism villagesగా నిర్మల్, సోమశిల

ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ రూ. 20 కోట్ల సాయం

డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సి వస్తుందనే జగన్ తిరుమల పర్యటన రద్దు : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

తర్వాతి కథనం
Show comments