Webdunia - Bharat's app for daily news and videos

Install App

థాయ్‌ ఓపెన్‌లో సత్తాచాటుతున్న పీవీ సింధు - యమగూచి చిత్తు

Webdunia
శనివారం, 21 మే 2022 (10:00 IST)
తెలుగుదేశం, భారత షట్లర్ పీవీ సింధు థాయ్‌లాండే వేదికగా జరుగుతున్న థాయ్‌లాండ్ ఓపెన్‌ 2022లో ప్రపంచ నంబర్ వన్ జపాన్‌కు చెందిన అకానె యమగూచిని చిత్తు చేసింది. ఫలితంగా పీవీ సింధు సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో యమగూచిని 21-15, 20-22, 21-13 తేడాతో మట్టికరిపించింది. 
 
తొలి గేమ్‌ను సింధు కైవసం చేసుకోగా, రెండో గేమ్‌లో యమగూచి జోరును ప్రదర్శించి గేమ్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఫలితాన్ని నిర్ణయించే మూడో గేమ్‌లో యమగూచి వెన్ను నొప్పితో ఇబ్బందిపడటంతో ఇదే అదునుగా భావించిన పీవీ సింధు అద్భుతంగా ఆడి మూడో గేమ్‌ను 21-13 తేడాతో సొంతం చేసుకుంది. సెమీస్‌లో చైనాకు చెందిన ఒలింపిక్స్ చాంపియన్ చెన్ యూ ఫీతో పీవీ సింధు తలపడనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

తర్వాతి కథనం
Show comments