Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించిన శ్రీనాథ్.. ఎందుకు?

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (09:17 IST)
భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇటీవలే ముగిసింది. ఈ టోర్నీలో భారత జట్టు 3-2 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే, చివరిదైన ఐదో టీ20లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా టీమిండియాకు భారీగా జరిమానా విధించారు. 
 
శనివారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో భారత జట్టు రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో మ్యాచ్‌ రెఫరీ జవగళ్‌ శ్రీనాథ్‌ టీమిండియా మ్యాచ్‌ ఫీజులో 40 శాతం ఫైన్‌ వేశాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తమ తప్పిదాన్ని ఒప్పుకోవడంతో పాటు జరిమానాకు కూడా అంగీకారం తెలిపాడు.
 
చివరి టీ20లో భారత్‌ 36 పరుగులతో విజయం సాధించి సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకున్నది. భారత్‌తో నాలుగో టీ20లో ఒక ఓవర్‌ తక్కువగా వేయడంతో ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 20శాతం జరిమానా విధించిన విషయం తెల్సిందే. ఇకపోతే, త్వరలోనే వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గాం ఉగ్రదాడి.. ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరి అరెస్టు

జగన్‍‌కు పబ్లిసిటీ పిచ్చి పీక్‌కు చేరింది.. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్... మంత్రి గొట్టిపాటి

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

అమెరికా ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ట్రంప్ ఆరంభించారు.. మేం అంతం చేస్తాం..!

మేనత్త కొడుకుతో భార్య వివాహేతర సంబంధం... ఇద్దరూ కలిసి భర్తను చంపేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

తర్వాతి కథనం
Show comments