Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా విజయంపై వేణుస్వామి జోస్యం.. సెటైర్లు వేస్తున్న టీడీపీ

సెల్వి
సోమవారం, 27 మే 2024 (20:18 IST)
Venu Swamy
ఐపీఎల్ ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడంతో, జ్యోతిష్యుడు వేణు స్వామిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ హోరెత్తుతున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకునే జ్యోతిష్యుడు వేణు స్వామి. అతను సినీ ప్రముఖులు, క్రీడాకారులు మరియు రాజకీయ నాయకుల గురించి జ్యోతిష్యం చెప్తుంటాడు. 
 
ఆయనకు ట్రెండ్స్ గురించి బాగా తెలుసు. అదృష్టవశాత్తూ కొన్నిసార్లు అతని అంచనాలు ఫలించినా కొన్ని మాత్రం జరగవు. తాజాగా సన్ రైజర్స్ ఐపీఎల్‌లో గెలుస్తుందని వేణు స్వామి జోస్యం చెప్పాడు కానీ జట్టు ఓడిపోయింది. ఆయన అంచనాల్లో తదుపరిది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గెలుపు. 
 
వైకాపా గెలుస్తుందని ఇప్పటికే వేణు స్వామి జోస్యం చెప్పారు. దీంతో టీడీపీ మద్దతుదారులు సెటైర్లు వేస్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదని వేణు స్వామి చెబుతున్న వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments