వైకాపా విజయంపై వేణుస్వామి జోస్యం.. సెటైర్లు వేస్తున్న టీడీపీ

సెల్వి
సోమవారం, 27 మే 2024 (20:18 IST)
Venu Swamy
ఐపీఎల్ ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడంతో, జ్యోతిష్యుడు వేణు స్వామిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ హోరెత్తుతున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకునే జ్యోతిష్యుడు వేణు స్వామి. అతను సినీ ప్రముఖులు, క్రీడాకారులు మరియు రాజకీయ నాయకుల గురించి జ్యోతిష్యం చెప్తుంటాడు. 
 
ఆయనకు ట్రెండ్స్ గురించి బాగా తెలుసు. అదృష్టవశాత్తూ కొన్నిసార్లు అతని అంచనాలు ఫలించినా కొన్ని మాత్రం జరగవు. తాజాగా సన్ రైజర్స్ ఐపీఎల్‌లో గెలుస్తుందని వేణు స్వామి జోస్యం చెప్పాడు కానీ జట్టు ఓడిపోయింది. ఆయన అంచనాల్లో తదుపరిది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గెలుపు. 
 
వైకాపా గెలుస్తుందని ఇప్పటికే వేణు స్వామి జోస్యం చెప్పారు. దీంతో టీడీపీ మద్దతుదారులు సెటైర్లు వేస్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదని వేణు స్వామి చెబుతున్న వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments