Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే పాకిస్థాన్ ఆటగాళ్లు ధోనీ, కోహ్లీని కలిశారు.. వసీమ్ అక్రమ్

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (23:59 IST)
భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్లు అందరూ కెప్టెన్ విరాట్ కోహ్లీని అలాగే ధోనిని కలిసిన ఫోటోలు కొన్ని వైరల్ అయ్యాయి. అయితే దీనిపై పాకిస్థాన్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ మాట్లాడుతూ...ప్రస్తుత పాకిస్థాన్ క్రికెట్ జట్టులోని ఆటగాళ్లు అందరూ విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీకి పెద్ద అభిమానులు అని, అందుకే నిన్న మ్యాచ్ తర్వాత వారు కోహ్లీ, ధోనిని కలిశారు అని అన్నారు. 
 
ఇక భారత్‌, పాక్‌ ఆటగాళ్ల మధ్య స్నేహబంధం గురించి మాట్లాడుతూ.. ఈ పోటీని ప్రత్యర్థుల మధ్య జరిగే పోరుగా ప్రచారం చేసేది కేవలం అభిమానులు, మీడియా మాత్రమేనని. కానీ రెండు జట్లలోని ఆటగాళ్లకు ఒకరి మీద ఒకరికి ఎంతో గౌరవం, అభిమానం ఉన్నందున అక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని అన్నారు. ఈ క్రీడలే ప్రజలను ఏకతాటిపైకి తీసుకువస్తాయి అని వసీం అక్రమ్ పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మైనర్ బాలికపై అత్యాచారం... ముద్దాయికి 20 యేళ్ల జైలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments