Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే పాకిస్థాన్ ఆటగాళ్లు ధోనీ, కోహ్లీని కలిశారు.. వసీమ్ అక్రమ్

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (23:59 IST)
భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్లు అందరూ కెప్టెన్ విరాట్ కోహ్లీని అలాగే ధోనిని కలిసిన ఫోటోలు కొన్ని వైరల్ అయ్యాయి. అయితే దీనిపై పాకిస్థాన్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ మాట్లాడుతూ...ప్రస్తుత పాకిస్థాన్ క్రికెట్ జట్టులోని ఆటగాళ్లు అందరూ విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీకి పెద్ద అభిమానులు అని, అందుకే నిన్న మ్యాచ్ తర్వాత వారు కోహ్లీ, ధోనిని కలిశారు అని అన్నారు. 
 
ఇక భారత్‌, పాక్‌ ఆటగాళ్ల మధ్య స్నేహబంధం గురించి మాట్లాడుతూ.. ఈ పోటీని ప్రత్యర్థుల మధ్య జరిగే పోరుగా ప్రచారం చేసేది కేవలం అభిమానులు, మీడియా మాత్రమేనని. కానీ రెండు జట్లలోని ఆటగాళ్లకు ఒకరి మీద ఒకరికి ఎంతో గౌరవం, అభిమానం ఉన్నందున అక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని అన్నారు. ఈ క్రీడలే ప్రజలను ఏకతాటిపైకి తీసుకువస్తాయి అని వసీం అక్రమ్ పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

బెంగుళూరు రేవ్ పార్టీలో తన పేరు రావటం పై జానీమాస్టర్ వివరణ..

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

తర్వాతి కథనం
Show comments