రోహిత్ శర్మ అభిమానికి రూ.6.5 లక్షల అపరాధం.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (11:41 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్నాయి. ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లన్నీ ముగియగా, వచ్చే బుధవారం నుంచి సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. అయితే, ఆదివారం భారత్, జింబాబ్వే జట్ల మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరిగింది. 
 
ఈ మ్యాచ్ జరుగుతుండగా, ఓ క్రికెట్ వీరాభిమాని భారత కెప్టెన్ రోహిత్ శర్మను చూసేందుకు వచ్చాడు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. దీన్ని గమనించిన భద్రతా సిబ్బంది అతడి వెనుక నుంచి పరుగులుల తీసి మరీ పట్టుకున్నారు. ఈ క్రమంలో రోహిత్‌ను చూడగానే ఆ అభిమాని ఉద్వోగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. 
 
దీన్ని గమనించిన రోహిత్ ఆ అభిమాని వద్దకు పరుగుత్తి మాట్లాడేందుకు ప్రయత్నించగా, సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఆ అభిమానిని బలవంతగా అక్కడ నుంచి బయటకు తీసుకెళ్లారు. కాగా, మైదానంలో ఆటకు అంతరాయం కలిగించినందుకు ఆ అభిమానికి రూ.6.5 లక్షల అపరాధం విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YS Jagan: 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. వైకాపా చీఫ్ జగన్ సీటు ఏమౌతుంది?

Naga Babu vs Balakrishna: నాగబాబు - బాలయ్యతో ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా.. కల్వకుంట్ల కవిత (video)

Friendship: స్నేహం అత్యాచారం చేసేందుకు లైసెన్స్ కాదు.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

తర్వాతి కథనం
Show comments