Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 టోర్నీ : బంగ్లాదేశ్‌పై శ్రీలంక విజయం

Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (19:40 IST)
ట్వంటీ20 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు విజయభేరీ మోగించింది. షార్జా వేదికగా సూపర్-12 పోరులో బంగ్లాదేశ్ - శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు భారీ స్కోరు సాధించింది. 
 
నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఓపెనర్ నయీం 52 బంతుల్లో 6 ఫోర్లతో 62 పరుగులు చేయగా, మిడిలార్డర్ లో సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీం 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు నమోదు చేశాడు.
 
శ్రీలంక బౌలర్లలో కరుణరత్నే 1, ఫెర్నాండో 1, లహిరు కుమార 1 వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదన ప్రారంభించిన లంక 3 ఓవర్లలో 1 వికెట్ నష్టపోయి 26 పరుగులు చేసింది.
 
ఆ తర్వాత 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సింహళీయులు బంగ్లాదేశ్‌పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక జట్టు 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. శ్రీలంక బ్యాట్స్‌మన్ చరిత్ అసలంక 49 బంతుల్లో 80 పరుగులు సాధించి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments