Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను బతికే ఉన్నా బాబోయ్ అంటున్న భారత క్రికెటర్

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (15:38 IST)
భారత క్రికెట్ జట్టు కష్టాల్లో ఉన్నపుడు ఆదుకునే క్రికెటర్లలో సురేశ్ రైనా ఒకరు. ఫామ్ లేమితో ఉన్న సురేశ్ రైనా.. గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అదేసమయంలో సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించడం లేదు. దీంతో సురేష్ రైనా ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయారంటూ వదంతులు వచ్చాయి. ఈ వదంతులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సురేష్ రైనా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ వదంతులపై సురేశ్ రైనా స్పందిస్తూ, 'కారు ప్రమాదంలో నేను మరణించినట్లు కొన్ని అసత్య వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. వీటి ద్వారా నా కుటుంబసభ్యులు, స్నేహితులు చాలా భయాందోళనకు గురయ్యారు. అలాంటి వార్తలను అసలు నమ్మకండి. భగవంతుని దయ వల్ల నేను చాలా బాగున్నాను. ఫేక్ వార్తలు ప్రసారం చేస్తున్న యూట్యూట్ చానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది' అని రైనా ట్వీట్ చేశాడు.
 
కాగా, బతికుండగానే మనిషిని చంపేయడం ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారిపోయింది. సోషల్ మీడియా పుణ్యమా అని ఫేక్ వీడియోలు పోస్ట్ చేస్తూ కొంతమంది రాక్షసానందం పొందుతున్నారు. ఇలాంటివారు ఇపుడు సురేశ్ రైనాను రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాటర్ వరల్డ్‌లోపడిన ఆరేళ్ల బాలుడు... ఆస్పత్రికి తరలించేలోపు...

పోసాని కృష్ణ మురళిపై సూళ్లూరు పేట పోలీస్ స్టేషన్‌లో కొత్త కేసు

అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యాపారం క్లోజ్ ... దెబ్బకు దిగివచ్చి సారీ చెప్పింది... (Video)

గుడికి వెళ్లిన అమ్మ.. అమ్మమ్మ... ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!!

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

తర్వాతి కథనం
Show comments