Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ గ్రౌండ్‌లో రిషబ్‌ పంత్‌కు ఐ లవ్ యూ చెప్పిందెవరో తెలుసా? (video)

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (17:36 IST)
క్రికెట్ గ్రౌండ్‌లో ఉన్నట్టుండి ఓ మహిళా అభిమాని ఐ లవ్ యూ చెప్పింది. అంతే ఆ క్రికెటర్ షాకయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో కాదు.. మన టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్. టీమిండియా- దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో ట్వంటీ-20 మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. 
 
ఈ మ్యాచ్‌కు ముందు ఆ స్టేడియంలో టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. ఇక ప్రాక్టీస్‌కు మధ్యలో రిషబ్ పంత్ క్రికెట్ అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్‌ వద్దకు ఆటోగ్రాఫ్ కోసం వచ్చిన ఓ యువతి ఉన్నట్టుండి.. రిషబ్‌కు ఐ లవ్ యూ చెప్పింది. 
 
అయితే రిషబ్ సమాధానమివ్వకుండా.. ఆటోగ్రాఫ్ మాత్రం ఇచ్చి.. కామ్‌గా వుండిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments