Webdunia - Bharat's app for daily news and videos

Install App

లసిత్ మలింగా భార్యకు ఏమైంది.. ఎందుకలా మాట్లాడుతోంది?

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (13:17 IST)
శ్రీలంక జట్టు ఐక్యత ఆ జట్టు ఆటగాడు మలింగా భార్యతో లోపించే అవకాశం వుందని  పెరెరా సంచలన వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక క్రికెటర్ మలింగా భార్య తన్యా పెరెరా.. తిషారా పెరెరా.. శ్రీలంక మంత్రి దయాదాక్షిణ్యాలతోనే జట్టులో కొనసాగుతున్నారని వివాదాస్పద ట్వీట్ చేశారు. దీంతో మండిపడిన తిషారా పెరెరా.. తాను మెరుగ్గా ఆడటంతోనే జట్టులో కొనసాగుతున్నానని చెప్పాడు. 
 
అయినా వదలని తన్యా పెరెరా.. మళ్లీ తిషారా పెరెరాను ఉసిగొల్పేలా ట్వీట్ చేశారు. ఇందుకు తిషారా పెరెరా స్పందిస్తూ.. మలింగా సతీమణి వ్యవహారంతో శ్రీలంక జట్టులో ఐక్యత లోపించే అవకాశం వుందని కామెంట్స్ చేశాడు. దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందించాలని, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments