Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫస్ట్ టీ20 మ్యాచ్ : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లంక జట్టు

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (19:50 IST)
భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఇందులోభాగంగా తొలి టీ20 మ్యాచ్ ముంబై వేదికగా వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఫలితంగా టీమిండియా బ్యాటింగ్‌కు చేపట్టింది. ఈ మ్యాచ్ ద్వారా శుభమాన్ గిల్, శివమ్ మావిలు తొలిసారి అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని బారత జట్టు పర్యాటక లంక జట్టుతో తలపడుతుంది. 
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే, 
భారత్ : హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, దీపక్ హుడా, ఆక్షర్ పటేల్, హర్షల్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ యజువేంద్ర చహల్.
 
శ్రీలంక జట్టు.,. 
దసున్ షనక, నిస్సాంక, కుశాల్ మెండీస్, ధనంజయ డిసిల్వా, చరిత్ర అసలంక, భానుక రాజపక్స, వనిందు హసరంగ, చామిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, కసున్ రజిత దిల్షాన్ మధుశంక.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

వరుసబెట్టి మావో అగ్రనేతలను లేపేస్తున్న 'ఆపరేషన్ కగారు'

వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

తర్వాతి కథనం