Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ ఫైనల్స్.. శ్రీలంకకు తీక్షణ- భారత్‌కు అక్షర్ పటేల్ దూరం

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (23:34 IST)
Sri Lanka
ఆసియా కప్ ఫైనల్‌ కోసం భారత్- శ్రీలంక సిద్ధమవుతున్న వేళ.. శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం జరుగనున్న మ్యాచ్‌కు ఆ జట్టు స్టార్‌ స్పిన్నర్‌ మహీశ్‌ తీక్షణ జట్టుకు దూరమయ్యాడు. 
 
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ఆయన కుడి తొడ కండరం పట్టేసింది. తొడ నొప్పి కారణంగా అతను ఫైనల్స్‌కు దూరమయ్యాడు. 
 
అలాగే టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ గాయం కారణంగా జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ మంత్రి అనిల్ కుమార్ దూషణల పర్వం - పోలీసుల నోటీసు జారీ

బీటెక్ ఫస్టియర్ విద్యార్థితో మహిళా టెక్నీషియన్ ప్రేమాయణం

రష్యాలో కుప్పకూలిన విమానం... 49 మంది దుర్మరణం

గాలిలో నుంచి నేరుగా హైవేపై కూలిన విమానం, ఇద్దరు మృతి (video)

భర్తపై కోపం.. నాలుకను కొరికి నమిలి మింగేసిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments