Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు ప్రమాదం.. ఏడాది బిడ్డతో దక్షిణాప్రికా మహిళా క్రికెటర్ మృతి..

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (12:26 IST)
దక్షిణాప్రికా జట్టు మాజీ మహిళా క్రికెటర్ ఎలీసా కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో పాటు ఏడాది బిడ్డ కూడా కారు ప్రమాదంలో మృతిచెందింది. ఈ ఘటన క్రికెటర్లలో విషాదాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే, 25 ఏళ్ల క్రికెటర్ ఎలీసా.. దక్షిణాఫ్రికా తరపున మూడు వన్డేలు, ఒక ట్వంటీ-20 మ్యాచ్‌ల్లో ఆడింది. ఇంకా గత 2013వ సంవత్సరం జరిగిన ప్రపంచ కప్ పోటీలోనూ ఈమె పాల్గొంది. 
 
ఆపై క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఎలీసా.. కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ కారు ప్రమాదంలో ఎలీసా.. ప్రాణాలు కోల్పోయింది. ఈమెతో కారులో ప్రయాణించిన నలుగురు కూడా మరణించారు. ఈ మృతుల్లో ఏడాది పాప కూడా వుంది. ఈ వార్త దక్షిణాఫ్రికా క్రికెట్ ప్రపంచాన్ని విషాదంలో ముంచేసింది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments