కార్గిల్‌లో చిత్తుగా ఓడించాం.. ఇంకా సిగ్గురాలేదా? ఆఫ్రిదికి ధావన్ కౌంటర్

ఠాగూర్
బుధవారం, 30 ఏప్రియల్ 2025 (11:40 IST)
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఆఫ్రిది నోరు పారేసుకున్నారు. దీనికి భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ గట్టిగా కౌంటరిచ్చాడు. కార్గిల్‌లో చిత్తుగా ఓడించాం.. ఇంకా సిగ్గు రాలేదా అంటూ సూటిగా ప్రశ్నించారు.
 
ఇటీవల పాకిస్థాన్ టీవీతో ఆఫ్రిది మాట్లాడుతూ, భారత భద్రతా దళాల వైఫల్యం వల్లే దాడి జరిగిందని ఆరోపించారు. భారత సైన్యం సామర్ధ్యాన్ని ప్రశ్నించారు. కాశ్మీర్‍లో 8 లక్షల మంది సైనికులు ఉన్నా ప్రజలకు భద్రత కల్పించలేకపోయారని విమర్శించారు. దీనిని బట్టి వారు అసమర్థులని అర్థమవుతోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 
ఈ వ్యాఖ్యలపై శిఖర్ ధావన్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. కార్గిల్‌లో ఓడించాం. గుర్తులేదా. ఇప్పటికే చాలా దిగజారారు. ఇంకా ఎంత దిగజారుతారు. అనవసర వ్యాఖ్యలు చేసే బదులు మీ దేశాభివృద్ధిపై దృష్టిసారించండి. మా భారత సైన్యం పట్ల మాకు చాలా గర్వంగా ఉంది. భారత్ మాతాకీ జై .. జైహింద్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దపిల్లి అనుకుని పెద్దపులికి బీర్ తాపించబోయాడు.. ఇది రియల్ వీడియోనా లేదా ఏఐ వీడియోనా?

ఈ తాగుబోతుని చంపి తినడం కంటే వేరే దరిద్రం లేదని వెళ్లిపోయిన పులి (video)

Bullet Train To Amaravati: అమరావతికి బుల్లెట్ రైలు.. రూ.33వేల కోట్ల ఖర్చు

మొంథా ఎఫెక్ట్: భారీ వర్షాలు అవుసలికుంట వాగు దాటిన కారు.. కారులో వున్న వారికి ఏమైంది? (video)

మొంథా తుఫాను ఎఫెక్ట్ : తెలంగాణలో 16 జిల్లాలు వరద ముప్పు హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Predator: Badlands: అన్ని జోన్లతో కలిపిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సిద్ధమైంది

Raviteja: అందుకే మాస్ జాతర చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది : దర్శకుడు భాను భోగవరపు

Bunny Vas: ఖమ్మం, వరంగల్ మధ్య జరిగే రియల్ కథతో రాజు వెడ్స్ రాంబాయి : వేణు ఊడుగుల

మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

తర్వాతి కథనం
Show comments