కార్గిల్‌లో చిత్తుగా ఓడించాం.. ఇంకా సిగ్గురాలేదా? ఆఫ్రిదికి ధావన్ కౌంటర్

ఠాగూర్
బుధవారం, 30 ఏప్రియల్ 2025 (11:40 IST)
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఆఫ్రిది నోరు పారేసుకున్నారు. దీనికి భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ గట్టిగా కౌంటరిచ్చాడు. కార్గిల్‌లో చిత్తుగా ఓడించాం.. ఇంకా సిగ్గు రాలేదా అంటూ సూటిగా ప్రశ్నించారు.
 
ఇటీవల పాకిస్థాన్ టీవీతో ఆఫ్రిది మాట్లాడుతూ, భారత భద్రతా దళాల వైఫల్యం వల్లే దాడి జరిగిందని ఆరోపించారు. భారత సైన్యం సామర్ధ్యాన్ని ప్రశ్నించారు. కాశ్మీర్‍లో 8 లక్షల మంది సైనికులు ఉన్నా ప్రజలకు భద్రత కల్పించలేకపోయారని విమర్శించారు. దీనిని బట్టి వారు అసమర్థులని అర్థమవుతోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 
ఈ వ్యాఖ్యలపై శిఖర్ ధావన్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. కార్గిల్‌లో ఓడించాం. గుర్తులేదా. ఇప్పటికే చాలా దిగజారారు. ఇంకా ఎంత దిగజారుతారు. అనవసర వ్యాఖ్యలు చేసే బదులు మీ దేశాభివృద్ధిపై దృష్టిసారించండి. మా భారత సైన్యం పట్ల మాకు చాలా గర్వంగా ఉంది. భారత్ మాతాకీ జై .. జైహింద్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు అగ్నిప్రమాదంలో ఇద్దరు టెక్కీలు మృతి

Kurnool : కర్నూలు బస్సు ప్రమాదం.. డ్రైవర్ కనిపించలేదు.. ఏఐ వీడియో వైరల్

కర్నూలు బస్సు ప్రమాదం : సీటింగ్ అనుమతితో స్లీపర్‌గా మార్చారు...

కర్నూలు ప్రమాదానికి నిర్లక్ష్యమే కారమణమా? సీఎం చంద్రబాబు హెచ్చరిక

ట్రావెల్ బస్సు యజమానులపై హత్యా కేసులు పెడతాం : టి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

తర్వాతి కథనం
Show comments