Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్గిల్‌లో చిత్తుగా ఓడించాం.. ఇంకా సిగ్గురాలేదా? ఆఫ్రిదికి ధావన్ కౌంటర్

ఠాగూర్
బుధవారం, 30 ఏప్రియల్ 2025 (11:40 IST)
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఆఫ్రిది నోరు పారేసుకున్నారు. దీనికి భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ గట్టిగా కౌంటరిచ్చాడు. కార్గిల్‌లో చిత్తుగా ఓడించాం.. ఇంకా సిగ్గు రాలేదా అంటూ సూటిగా ప్రశ్నించారు.
 
ఇటీవల పాకిస్థాన్ టీవీతో ఆఫ్రిది మాట్లాడుతూ, భారత భద్రతా దళాల వైఫల్యం వల్లే దాడి జరిగిందని ఆరోపించారు. భారత సైన్యం సామర్ధ్యాన్ని ప్రశ్నించారు. కాశ్మీర్‍లో 8 లక్షల మంది సైనికులు ఉన్నా ప్రజలకు భద్రత కల్పించలేకపోయారని విమర్శించారు. దీనిని బట్టి వారు అసమర్థులని అర్థమవుతోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 
ఈ వ్యాఖ్యలపై శిఖర్ ధావన్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. కార్గిల్‌లో ఓడించాం. గుర్తులేదా. ఇప్పటికే చాలా దిగజారారు. ఇంకా ఎంత దిగజారుతారు. అనవసర వ్యాఖ్యలు చేసే బదులు మీ దేశాభివృద్ధిపై దృష్టిసారించండి. మా భారత సైన్యం పట్ల మాకు చాలా గర్వంగా ఉంది. భారత్ మాతాకీ జై .. జైహింద్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Delhi Railway Station Tragedy: ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటకు అసలు కారణం ఏంటంటే?

Nandyala: బాలికపై అత్యాచారం చేసిన బాబాయ్.. తండ్రిలా చూసుకోవాల్సిన వాడు..?

ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత నిర్లక్ష్యం చేస్తున్నాడనీ భర్తను చంపేసిన భార్య!

వైఎస్ జగన్‌ను హత్య చేయడానికి 200 మంది షార్ప్ షూటర్స్??

Chandrababu: ఆటోలో ప్రయాణించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు- వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

తర్వాతి కథనం
Show comments