ఈ శిఖర్ ధావన్ వున్నాడు చూశారూ... పీకేయడం ఖాయమేనా?

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (18:24 IST)
కీలకమైన ఐదో వన్డే మ్యాచ్‌లోనూ శఖర్ ధావన్ మరోసారి తన పేలవమైన ఆట తీరును బలవంతంగా క్రికెట్ క్రీడాభిమానులకు రుచి చూపించాడు. గెలవాల్సిన మ్యాచ్ కావడంతో అంతా ఉత్కంఠగా చూస్తున్నారు. ఒకవైపు ఆసీస్ జట్టు 273 పరుగల లక్ష్యాన్ని నిర్దేశించింది. 
 
ఈ నేపధ్యంలో ఎంతో జాగ్రత్తగా ఆడాల్సిన శిఖర్ వచ్చీ రావడంతోనే కేవలం 15 బంతులు ఆడి 12 పరుగులు చేసి తన వికెట్ సమర్పించుకుని వెళ్లాడు. ఇప్పటికే శిఖర్ ఆటతీరుపై విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. మరి వచ్చే ప్రపంచ కప్ నాటికి శిఖర్ ధావన్ ను జట్టులో వుంచుతారో లేదంటే పీకిపారేస్తారో... చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

Vizag: వైజాగ్‌లో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

తర్వాతి కథనం
Show comments