Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున అవార్డును స్వీకరించిన మహ్మద్ షమీ

ఠాగూర్
మంగళవారం, 9 జనవరి 2024 (14:20 IST)
భారత క్రికెటర్‌‌‌ మహ్మద్ షమీ అర్జున అవార్డును స్వీకరించారు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమీ అర్జున అవార్డు స్వీకరించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నేడు క్రీడా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి షమీ, ఇతర క్రీడాకారులు హాజరయ్యారు. షమీకి అర్జునుడి ప్రతిమ, ప్రశంసాపత్రం అందజేశాడు. మహ్మద్ షమీకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. అయితే, అక్కడి క్రికెట్ సంఘం రాజకీయాలతో విసిగిపోయి వెశ్చిమ బెంగాల్‌కు తరలి వెళ్ళాడు. బెంగాల్‌లో తరపున రంజీల్లో సత్తా చాటి టీమిండియా తలపుపుట్టాడు. 
 
కాగా భారత తరపున అంతర్జాతీయంగా సత్తా చాటిన అత్యంత ప్రతిభావంతులైన పేసర్లలో మహ్మద్ షమీ ఒకరిగా గుర్తింపు పొందిన విషయం తెల్సిందే. ఇటీవల వరల్డ్ కప్‌లో మహ్మద్ షమీ అత్యుత్తమ ప్రదర్శన చేసిన విషయం తెల్సిందే. పేస్, స్వింగ్ నైపుణ్యాలకు అద్దం పడుతుంది. ఎప్పటి నుంచే టీమిండియాకు షమీ ప్రధాన బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం షమీకి అర్జున అవార్డును అందజేశారు.
 
కాగా, 33 యేళ్ళ షమీ ఇప్పటివరకు 64 టెస్టుల్లో 229 వికెట్లు, 101 వన్డేల్లో 195 వికెట్లు, 23 అంతర్జాతీయ టీ20ల్లో 24 వికెట్లు తీశాడు. దేశవాళీల్లో 88 మ్యాచ్‌ల్లో 332 వికెట్లు సొంతం చేసుకున్నాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

తర్వాతి కథనం
Show comments