Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున అవార్డును స్వీకరించిన మహ్మద్ షమీ

ఠాగూర్
మంగళవారం, 9 జనవరి 2024 (14:20 IST)
భారత క్రికెటర్‌‌‌ మహ్మద్ షమీ అర్జున అవార్డును స్వీకరించారు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమీ అర్జున అవార్డు స్వీకరించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నేడు క్రీడా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి షమీ, ఇతర క్రీడాకారులు హాజరయ్యారు. షమీకి అర్జునుడి ప్రతిమ, ప్రశంసాపత్రం అందజేశాడు. మహ్మద్ షమీకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. అయితే, అక్కడి క్రికెట్ సంఘం రాజకీయాలతో విసిగిపోయి వెశ్చిమ బెంగాల్‌కు తరలి వెళ్ళాడు. బెంగాల్‌లో తరపున రంజీల్లో సత్తా చాటి టీమిండియా తలపుపుట్టాడు. 
 
కాగా భారత తరపున అంతర్జాతీయంగా సత్తా చాటిన అత్యంత ప్రతిభావంతులైన పేసర్లలో మహ్మద్ షమీ ఒకరిగా గుర్తింపు పొందిన విషయం తెల్సిందే. ఇటీవల వరల్డ్ కప్‌లో మహ్మద్ షమీ అత్యుత్తమ ప్రదర్శన చేసిన విషయం తెల్సిందే. పేస్, స్వింగ్ నైపుణ్యాలకు అద్దం పడుతుంది. ఎప్పటి నుంచే టీమిండియాకు షమీ ప్రధాన బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం షమీకి అర్జున అవార్డును అందజేశారు.
 
కాగా, 33 యేళ్ళ షమీ ఇప్పటివరకు 64 టెస్టుల్లో 229 వికెట్లు, 101 వన్డేల్లో 195 వికెట్లు, 23 అంతర్జాతీయ టీ20ల్లో 24 వికెట్లు తీశాడు. దేశవాళీల్లో 88 మ్యాచ్‌ల్లో 332 వికెట్లు సొంతం చేసుకున్నాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ

అడవిలో కాాల్పులు, ఇద్దరు మావోలు, సీఆర్పీ కమాండో మృతి

హైదరాబాద్ పొటాటో చిప్స్ గొడౌన్‌లో అగ్ని ప్రమాదం... ప్రాణ నష్టం జరిగిందా?

సింగయ్య మృతి కేసును కొట్టేయండి.. హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

తర్వాతి కథనం
Show comments