Webdunia - Bharat's app for daily news and videos

Install App

జింబాబ్వేపై స్కాట్లాండ్ అదుర్స్.. కేవలం 41 బంతుల్లోనే అతివేగ రెండో సెంచరీ

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (15:54 IST)
నెదర్లాండ్‌తో ముక్కోణపు సిరీస్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ క్రికెటర్లు అదరగొట్టారు. వీరిలో ఓపెనర్ హెన్రీ జార్జ్ మున్సే టీ-20 క్రికెట్‌లో రికార్డులతో అదరగొట్టాడు. కేవలం 41 బంతుల్లోనే శతకం నమోదు చేసుకున్నాడు. అంతర్జాతీయ ట్వంటీ-20ల్లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. 56 బంతుల్లో 127 పరుగులు చేసిన మున్సే 14 సిక్స‌ర్లు, 5 ఫోర్లు కొట్టాడు. 
 
మున్సేతో పాటు కెప్టెన్‌ కోయిట్జర్‌ (50 బంతుల్లో 89; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) కలిసి తొలి వికెట్‌కు 91 బంతుల్లోనే 200 పరుగులు జోడించారు. వీరిద్ద‌రి వీర ఉతుకుడుతో స్కాట్లండ్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 252 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 194 పరుగులు చేసి 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక 41 బంతుల్లో సెంచ‌రీ చేసిన మున్సే ఫాస్టెస్ట్‌ సెంచరీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hockey: హాకీ ట్రైనీపై కోచ్‌తో పాటు ముగ్గురు వ్యక్తుల అత్యాచారం.. అరెస్ట్

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

తర్వాతి కథనం
Show comments