Webdunia - Bharat's app for daily news and videos

Install App

జింబాబ్వేపై స్కాట్లాండ్ అదుర్స్.. కేవలం 41 బంతుల్లోనే అతివేగ రెండో సెంచరీ

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (15:54 IST)
నెదర్లాండ్‌తో ముక్కోణపు సిరీస్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ క్రికెటర్లు అదరగొట్టారు. వీరిలో ఓపెనర్ హెన్రీ జార్జ్ మున్సే టీ-20 క్రికెట్‌లో రికార్డులతో అదరగొట్టాడు. కేవలం 41 బంతుల్లోనే శతకం నమోదు చేసుకున్నాడు. అంతర్జాతీయ ట్వంటీ-20ల్లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. 56 బంతుల్లో 127 పరుగులు చేసిన మున్సే 14 సిక్స‌ర్లు, 5 ఫోర్లు కొట్టాడు. 
 
మున్సేతో పాటు కెప్టెన్‌ కోయిట్జర్‌ (50 బంతుల్లో 89; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) కలిసి తొలి వికెట్‌కు 91 బంతుల్లోనే 200 పరుగులు జోడించారు. వీరిద్ద‌రి వీర ఉతుకుడుతో స్కాట్లండ్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 252 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 194 పరుగులు చేసి 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక 41 బంతుల్లో సెంచ‌రీ చేసిన మున్సే ఫాస్టెస్ట్‌ సెంచరీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

తర్వాతి కథనం
Show comments