Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మ మా జట్టుకు రావాలి.. ముంబైతో మాట్లాడుతాం..?

సెల్వి
గురువారం, 11 ఏప్రియల్ 2024 (17:32 IST)
ఐపీఎల్-17వ సీజన్‌కు ముందు హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది. ట్రెండింగ్‌లో వున్న హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసింది. ఆపై హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. 
 
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక.. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా అసంతృప్తిలో వున్నారు. ఓ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ ఇచ్చిన సలహాను హార్దిక్ పాండ్యా నిర్లక్ష్యం చేయడం వివాదాస్పదమైంది. ఈ వివాదం గురించి రోహిత్, హార్దిక్ ఇప్పటివరకు సరైన వివరణ ఇవ్వలేదు. రోహిత్‌ను ఇలా అవమానించడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ వేరొక జట్టులోకి వెళ్లే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కోచ్ జస్టిన్ లెంగర్.. "రోహిత్ శర్మ మా జట్టుకు రావాలి. ముంబై జట్టుతో మాట్లాడుతాము" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

తర్వాతి కథనం
Show comments