Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ.. మేం వచ్చాం.. ఉప్పల్‌కి రండి..

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (19:47 IST)
ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా టీమ్ ఇటీవల షేర్ చేసిన వీడియోలో, జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలుగులో మాట్లాడాడు. "మేం వచ్చాం.. ముంబై ఇండియన్ ఫ్యాన్స్.. ఉప్పల్‌కి రండి" అంటూ తెలుగులో అభిమానులను పలకరించారు రోహిత్ శర్మ. ఈ వీడియోకు భారీ షేర్లు వచ్చాయి. ముంబై మనిషి అయినా తెలుగులో రోహిత్ శర్మ అద్భుతంగా మాట్లాడాడని తెలుగు జనం కితాబిస్తున్నారు. 
 
ఇకపోతే.. ఈ స్టార్ క్రికెటర్‌కు హైదరాబాద్, విశాఖపట్నంలలో బంధువులు ఉన్నారు. దీంతో తెలుగు మాట్లాడే సమాజంతో ఎల్లప్పుడూ ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉన్నారు.
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. రెండు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలిచాయి మరియు ఈ గేమ్‌లో విజేత ఆరు పాయింట్లతో పట్టికలో ముందుకు సాగుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments