Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (19:13 IST)
ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి ఐపీఎల్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చేరిపోయినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఇక వివరాల్లోకి వెళ్తే.. రోహిత్ కొన్ని మ్యాచులకు దూరంగా వుంటాడని తెలుస్తోంది. కాబట్టి కొత్త కెప్టెన్‌గా సూర్యకుమార్ బాధ్యతలు తీసుకుని జట్టుని ముందుండి నడిపించనున్నాడని తెలిసింది. మార్చి 31న ప్రారంభమయ్యే ఐపీఎల్ 15వ సీజన్.. మే 28 వరకు జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments