Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (19:13 IST)
ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి ఐపీఎల్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చేరిపోయినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఇక వివరాల్లోకి వెళ్తే.. రోహిత్ కొన్ని మ్యాచులకు దూరంగా వుంటాడని తెలుస్తోంది. కాబట్టి కొత్త కెప్టెన్‌గా సూర్యకుమార్ బాధ్యతలు తీసుకుని జట్టుని ముందుండి నడిపించనున్నాడని తెలిసింది. మార్చి 31న ప్రారంభమయ్యే ఐపీఎల్ 15వ సీజన్.. మే 28 వరకు జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకి రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నా: పవన్ కల్యాణ్

తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం: కరెంట్ వైర్ షాకిచ్చి హత్య

Elon Musk 13th Child: నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి.. మీడియా అలా చేయవద్దు

9 నెలల క్రితం 17ఏళ్ల బాలిక కిడ్నాప్- యూపీలో దొరికింది.. కానీ పెళ్లైంది.. ఎవరితో?

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

తర్వాతి కథనం
Show comments