Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ స్టాండ్ బై లిస్టులో పంత్... ఎవరికి దెబ్బ తగిలితే వాళ్ల ప్లేసులో...

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (20:02 IST)
ఇంగ్లండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. 15 మంది సభ్యులతో కూడిన బృందాన్ని సెలక్టర్లు ఎంపిక చేసారు. ఈ టీమ్‌లో అంబటి రాయుడు, అలాగే రిషబ్ పంత్ పేర్లు ఎంపిక చేయలేదు. అయితే వీరిని ఎంపిక చేయకపోవడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన తరుణంలో ఈ ఇద్ద‌రి ప్లేయ‌ర్ల‌ను వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం స్టాండ్‌బైగా ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. 
 
వీరితో పాటు పేస్ బౌల‌ర్ న‌వ్‌దీప్ సైనీ కూడా ఆ జాబితాలో ఉన్నాడు. మే 30వ తేదీన ప్రారంభమయ్యే ఈ మెగా ఈవెంట్ కోసం ముగ్గురు ప్లేయ‌ర్ల‌ను బ్యాక‌ప్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ ఎవ‌రైనా ప్లేయ‌ర్ గాయ‌ప‌డితే, వారి స్థానంలో ఈ ముగ్గురిలో ఒక‌రు వెళ్తార‌ని బీసీసీఐ అధికారి ఒక‌రు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

తర్వాతి కథనం
Show comments