ముంబై స్టేడియంలో సందడి చేసిన రజనీ దంపతులు

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (19:10 IST)
భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ముంబైలోని వాంఖెడే మైదానంలో తొలి వన్డే మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టేడియంకు వచ్చారు. తన భార్య లతా రజనీకాంత్‌తో కలిసి స్టేడియంకు వచ్చిన ఆయనకు ముంబై క్రికెట్ అసోసియేషన్ పెద్దలు ఘన స్వాగతం పలికారు. 
 
రజనీ దంపతులకు వారు పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదర స్వాగతం పలికారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ పెద్దలతో కలిసి రజనీ దంపతులు క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తుండగా కెమెరా కంటికి కనిపించారు. వీఐపీ గ్యాలరీలో కూర్చూని వీరు మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకించారు. వీరికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

టీడీపీలో మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు జరగవు.. నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తాం.. సీఎం చంద్రబాబు

Woman: దిండుక్కల్‌‍లో ఘోరం.. బస్సు నుంచి కిందపడిన మహిళ మృతి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments