Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై స్టేడియంలో సందడి చేసిన రజనీ దంపతులు

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (19:10 IST)
భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ముంబైలోని వాంఖెడే మైదానంలో తొలి వన్డే మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టేడియంకు వచ్చారు. తన భార్య లతా రజనీకాంత్‌తో కలిసి స్టేడియంకు వచ్చిన ఆయనకు ముంబై క్రికెట్ అసోసియేషన్ పెద్దలు ఘన స్వాగతం పలికారు. 
 
రజనీ దంపతులకు వారు పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదర స్వాగతం పలికారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ పెద్దలతో కలిసి రజనీ దంపతులు క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తుండగా కెమెరా కంటికి కనిపించారు. వీఐపీ గ్యాలరీలో కూర్చూని వీరు మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకించారు. వీరికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా తల్లి హర్జిత్ కౌర్‌ హత్య.. కాల్చి చంపేశారు

Kerala Rains: కేరళలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న ఏనుగు.. ఎలా తప్పించుకుందంటే?

Amaravati: అమరావతిలో హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్ల ఖరారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments