Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడఖ్‌‌ క్రికెటర్లు జమ్మూకాశ్మీర్‌ జట్టుకు ఆడొచ్చు: రాయ్‌‌

Webdunia
బుధవారం, 7 ఆగస్టు 2019 (13:25 IST)
కొత్తగా ఏర్పాటైన కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) లడఖ్‌‌కు చెందిన ఆటగాళ్లకు దేశవాళీ క్రికెట్‌‌ ఆడే అవకాశం కల్పిస్తామని బీసీసీఐ కమిటీ ఆఫ్‌‌ అడ్మినిస్ట్రేటర్స్‌‌ (సీఓఏ) హెడ్‌‌ వినోద్‌‌ రాయ్‌‌ తెలిపారు. లడఖ్‌‌ ప్లేయర్లు..  జమ్మూ కాశ్మీర్‌‌ రంజీ జట్టుకు ప్రాతినిథ్యం వహించేందుకు అనుమతిస్తామని చెప్పారు. ‘కొత్తగా ఏర్పాటైన లడఖ్‌‌ యూటీకి సపరేట్‌‌ క్రికెట్‌‌ బాడీని ఏర్పాటు చేసే ఆలోచన ప్రస్తుతానికైతే లేదని స్పష్టం చేశారు.
 
ఈ ప్రాంతానికి చెందిన ప్లేయర్లు గతంలో మాదిరిగా బీసీసీఐ కాంపిటిషన్లలో జమ్మూ కాశ్మీర్‌‌కు ప్రాతినిథ్యం వహించొచ్చని తెలిపారు. మరో యూటీ పుదుచ్చేరి మాదిరిగా లడఖ్‌‌ను కూడా బీసీసీఐ ఓటింగ్‌‌ మెంబర్‌‌ను చేసే విషయం గురించి కూడా ఇప్పుడు చర్చలు జరపడం లేదన్నారు. 
 
జమ్మూ కాశ్మీర్‌‌లో ప్రస్తుత పరిస్థితి గురించి బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేయడం లేదని, త్వరలోనే అంతా సర్ధుకుంటుందన్నారు. గతేడాది మాదిరిగా జమ్మూ కాశ్మీర్‌‌ తన హోమ్‌‌ మ్యాచ్‌‌లను శ్రీనగర్‌‌లో ఆడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

తర్వాతి కథనం
Show comments