Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 ఒలింపిక్ పతకాలకే సంబరాలా...? మేమంతే, మీరు వరల్డ్ కప్ గెలవకపోయినా....

ఒలింపిక్ క్రీడల్లో ఏదో రెండు పతకాలు గెలిచిన ఇండియా విచ్చలవిడిగా సంబరాలు చేసుకుంటోందనీ, 120 కోట్ల మంది జనాభా కలిగిన ఆ దేశం ఇలాంటి సంబరాలను చేసుకుంటుంటే ఆశ్చర్యంగా ఉందంటూ బ్రిటిష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ తీవ్రమైన రాతలను ట్విట్టర్లో పోస్టు చేశాడు. బ

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (21:11 IST)
ఒలింపిక్ క్రీడల్లో ఏదో రెండు పతకాలు గెలిచిన ఇండియా విచ్చలవిడిగా సంబరాలు చేసుకుంటోందనీ, 120 కోట్ల మంది జనాభా కలిగిన ఆ దేశం ఇలాంటి సంబరాలను చేసుకుంటుంటే ఆశ్చర్యంగా ఉందంటూ బ్రిటిష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ తీవ్రమైన రాతలను ట్విట్టర్లో పోస్టు చేశాడు. బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించిన సింధు, రెజ్లింగ్‌లో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్‌లకు భారతదేశంలో పెద్దఎత్తున నీరాజనాలు పలకటం ఆశ్చర్యంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.
 
కాగా మోర్గాన్ వ్యాఖ్యలపై ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డారు. తాము ప్రతి చిన్న విషయాన్ని ఆస్వాదిస్తామనీ, సంబరాలు చేసుకుంటామని ట్వీట్ చేశారు. అంతేకాదు... క్రికెట్ క్రీడను కనిపెట్టిన ఇంగ్లాండ్ ఇంకా ప్రపంచ కప్ కోసం ఆడుతూనే ఉండటాన్ని చూస్తుంటే తనకు చాలా ఆశ్చర్యంగా ఉందంటూ రివర్స్ ఎటాక్ చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

తర్వాతి కథనం
Show comments