Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు రాకపోతే.. మేమూ రాము.. బీసీసీఐకి పీసీబీ బెదిరింపు (video)

Webdunia
ఆదివారం, 26 జనవరి 2020 (11:32 IST)
ముంబై పేలుళ్ల అనంతరం భారత్- పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు దాదాపు తెగిపోయాయి. ఇండో-పాక్ సరిహద్దు వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడేందుకు ప్రపంచ దేశాలు జడుసుకుంటున్నాయి. ఇలా పాకిస్థాన్ గడ్డపై టీమిండియా అడుగుపెట్టి 15 ఏళ్లయింది. 
 
చివరిసారిగా భారత్ 2005-06 సీజన్‌లో పాకిస్థాన్‌లో పలు మ్యాచ్‌లు ఆడింది. ఉగ్రవాదం కారణంగా ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం బెదిరింపులకు దిగింది. ఈ సెప్టెంబరులో తమ గడ్డపై జరిగే ఆసియా కప్ టోర్నీకి భారత జట్టు రావాల్సిందేనని, లేకపోతే వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ కు తమ జట్టు రాదని హెచ్చరించింది. 
 
ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సీఈఓ వసీమ్ ఖాన్ వెల్లడించారు. ఆసియా కప్‌లో భారత్ పాల్గొనకపోతే తాము టీ20 వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. మరి ఈ బెదిరింపులను బీసీసీఐ ఎలా తీసుకుంటుందో వేచి చూడాలి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments