Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో పెట్టుకుంటే అంతేమరి.. పీసీబీకి రూ.కోట్ల నష్టం.. ఎలా? (video)

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (12:57 IST)
భారత్‌తో పెట్టుకున్నందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భారీ మూల్యమే చెల్లించుకుంది. భారత గడ్డపై ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లుఆడేందుకు నిరాకరించినందుకు పీసీబీ ఇపుడు ఏకంగా రూ.691 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. 
 
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తపరిస్థితులు నెలకొనివున్న విషయం తెల్సిందే. దీంతో ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. దాయాది దేశాలైనప్పటికీ.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరగడం లేదు. పైగా, ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ టోర్నీ మ్యాచ్‌ల్లో మాత్రమే ఇరు దేశాలు తలపడుతున్నాయి. 
 
అదేసమయంలో 2008 నుంచి ద్వైపాక్షిక సిరిస్‌లను పాకిస్థాన్‌ రద్దు చేసుకుంది. పాకిస్థాన్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు చివరి ఐదేళ్ల ఒప్పందం గడువు ఈనెలతో ముగియనుంది. ఈలోగా రెండు ద్వైపాక్షిక సిరిస్‌లు ఆడాల్సి ఉంది. 
 
కానీ పాకిస్థాన్‌ వచ్చి తమ దేశ ఆటగాళ్లు ఆడరని బీసీసీఐ తేల్చిచెప్పడంతో టెన్ స్పోర్ట్స్, పిటివి మీడియా కుదుర్చుకున్న 149 మిలియన్ డాలర్ల ఒప్పందంలో రావాల్సిన 90 మిలియన్ డాలర్ల (రూ.691 కోట్లు)ను ఆదేశం నష్టపోయింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments