Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ఆటగాళ్ల పరువు తీసిన ఆ దేశ మాజీ ఆటగాళ్లు...

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (15:30 IST)
భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. ఆ జట్టు ఆడిన మొత్తం 9 మ్యాచ్‌లలో ఐదింటిలో ఓడిపోయింది. కేవలం నాలుగు విజయాలను మాత్రమే దక్కించుకుంది. ముఖ్యంగా, క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థాన్ జట్టు చేతిలో ఓడిపోవడం పాకిస్థాన్ జట్టు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించడానికి ఏకైక కారణంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తమ జట్టు ఆటగాళ్ల ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు వసీం అక్రమ్, షోయబ్ మాలిక్‌లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 
 
ప్రపంచ కప్ మ్యాచ్‌లలో పాకిస్థాన్ జట్టు కంటే ఆప్ఘనిస్థాన్ క్రికెట్ ఆటగాళ్ళు మైదానంలో బాగా రాణించారని చెప్పారు. తమ జట్టు ఆడిన 9 మ్యాచ్‌లలో నాలుగింటిలో మాత్రమే గెలిచారని చెప్పారు. తమ కంటే కూడా ఆప్ఘనిస్థాన్ బాగా ఆడిందని ప్రశంసిచాడు. వసీం అక్రమ్ కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. ఆప్ఘనిస్థాన్ చాలా బలంగా కనిపించిందని చెప్పారు. పైగా, తమ జట్టు తీరికలేకుండా క్రికెట్ ఆడుతుండటం వల్ల కుర్రాళ్లు కొంత అలసిపోయి ఉండొచ్చని, అందుకే ప్రపంచ కప్‌లో రాణించలేక పోయారన్నారు. ఏది ఏమైనా ఆప్ఘనిస్థాన్ జట్టు చాలా బాగా ఆడిందని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

తర్వాతి కథనం
Show comments