Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెప్టెన్సీ ముణ్నాళ్ల ముచ్చటే.. అయినా బాధలేదు.. రోహిత్ శర్మ

Webdunia
శుక్రవారం, 1 నవంబరు 2019 (13:40 IST)
బంగ్లాదేశ్‌తో ట్వంటీ-20 సిరీస్ కోసం నాయకత్వపు పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ.. ఒక మ్యాచ్ అయినా వంద మ్యాచ్‌లు అయినా జట్టును లీడ్ చేయడం గొప్ప గౌరవం అంటున్నాడు. ముణ్నాళ్ల ముచ్చటైనా... తనకెలాంటి బాధలేదని చెప్పాడు. వన్టే క్రికెట్‌లో రోహిత్‌ శర్మకు టీమిండియా పగ్గాలు అప్పగించాలని చాన్నాళ్లుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంలో తనను లాగవద్దన్నాడు. 
 
జట్టుకు అవసరమైన ప్రతిసారి నాయకత్వం వహించేందుకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించాడు. కెప్టెన్సీ అనేది మన చేతుల్లో ఉండదన్నాడు. ఆట నేర్చుకునేటపుడు దేశానికి ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా పెట్టుకుంటామని రోహిత్ తెలిపాడు. కోహ్లీకి తన మద్దతు ఉంటుందని వెల్లడించాడు. కానీ టీమిండియాకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పుడల్లా దాన్ని ఆస్వాదిస్తానని.. కానీ కెప్టెన్సీ గురించి మాత్రం ఎక్కువ ఆలోచించనని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments