Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఉచితంగా చదివిస్తా-సెహ్వాగ్

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (16:27 IST)
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో 290మందికిపైగా ప్రయాణికులు మరణించారు. ఒడిశాలోని ఘోర రైలు ప్రమాదం కారణంగా అనేక మంది చిన్నారులు అనాథలుగా మారిపోయారు. ఇలాంటి వారికి అండగా ఉంటానని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందుకొచ్చారు. 
 
రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోయిన విద్యార్థులకు విద్యనందించేందుకు తన వంతు సాయం చేస్తానని చెప్పారు. ఈ విషాధ దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల భవిష్యత్తును కాపాడటమే తాను చేయగలిగేదని ట్వీట్ చేశారు. 
 
ఈ ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డింగ్ ఫెసిలిటీలో ఉచిత విద్యను అందిస్తాను అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

తర్వాతి కథనం
Show comments