Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఉచితంగా చదివిస్తా-సెహ్వాగ్

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (16:27 IST)
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో 290మందికిపైగా ప్రయాణికులు మరణించారు. ఒడిశాలోని ఘోర రైలు ప్రమాదం కారణంగా అనేక మంది చిన్నారులు అనాథలుగా మారిపోయారు. ఇలాంటి వారికి అండగా ఉంటానని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందుకొచ్చారు. 
 
రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోయిన విద్యార్థులకు విద్యనందించేందుకు తన వంతు సాయం చేస్తానని చెప్పారు. ఈ విషాధ దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల భవిష్యత్తును కాపాడటమే తాను చేయగలిగేదని ట్వీట్ చేశారు. 
 
ఈ ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డింగ్ ఫెసిలిటీలో ఉచిత విద్యను అందిస్తాను అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పబ్‌లో ఐపీఎస్ అధికారి భార్యను అలా తాకిన డాక్టర్.. తర్వాత ఏమైంది?

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సర్కారు సిద్ధం: చంద్రబాబు

ఆరేళ్ల బాలికపై దుండగుడు అత్యాచార యత్నం: కాపాడిన వానర దండు

కేరళలో రెండో మంకీపాక్స్ కేసు.. రోగికి క్లాడ్ 1బి వైరస్ సోకింది..

రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. చిన్నపిల్లాడిపై దాడి.. అమ్మ ఎలా కాపాడిందంటే? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ ఇష్యూతో బన్నీకి, సుక్కూకు సంబంధం లేదు.. రవి

మా అన్నయ్య సూర్య నీకే ఇలాంటి కథలు ఎలా వస్తున్నాయ్.. అంటూ హగ్ చేసుకున్నారు : కార్తీ

చక్కటి జానపద సాహిత్యం, రసానుభూతి కలిగించేలా ప్రణయ గోదావరి గీతం : చంద్రబోస్‌

2025 ఆస్కార్‌ అవార్డు కోసం అమీర్ ఖాన్ మాజీ భార్య లాపతా లేడీస్

కిలాడీ కుర్రోళ్ళు అంటూ రాబోతోన్న గౌతం రాజు తనయుడు కృష్ణ

తర్వాతి కథనం
Show comments