Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిగత రికార్డులకు ప్రపంచ కప్ వేదిక కారాదు : సహచరులకు రోహిత్ శర్మ

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2023 (14:46 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ వన్డే క్రికెట్ టోర్నీ వ్యక్తిగత రికార్డులకు వేదిక కారాదని తన సహచరులకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వన్డే ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీల్లో వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచన చేయొద్దని కోరారు. వ్యక్తిగత రికార్డులకు ఇది వేదిక కాదని వివరించారు. సమిష్టిగా జట్టును విజయతీరాలకు చేర్చాలని కోరారు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టును గెలిపించడంపైనే ఆటగాళ్లంతా దృష్టి పెట్టాలని కోరారు. 
 
మరోవైపు, చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అంచనా వేశారు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలలో ఒత్తిడి ఉండడం సహజమేనని చెప్పారు. అయితే, వాటిని ఎదుర్కొని నిలిచే సత్తా టీమిండియాకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. జట్టులోని ప్రతీ సభ్యుడూ ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొని వచ్చిన వారేనని వివరించారు. ఫస్ట్ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో ఆడాలని భావిస్తున్నట్లు రోహిత్ శర్మ వివరించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

Bihar: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి విషం తాగింది.. ఆ తర్వాత ఏమైందంటే?

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

తర్వాతి కథనం
Show comments