Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిగత రికార్డులకు ప్రపంచ కప్ వేదిక కారాదు : సహచరులకు రోహిత్ శర్మ

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2023 (14:46 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ వన్డే క్రికెట్ టోర్నీ వ్యక్తిగత రికార్డులకు వేదిక కారాదని తన సహచరులకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వన్డే ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీల్లో వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచన చేయొద్దని కోరారు. వ్యక్తిగత రికార్డులకు ఇది వేదిక కాదని వివరించారు. సమిష్టిగా జట్టును విజయతీరాలకు చేర్చాలని కోరారు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టును గెలిపించడంపైనే ఆటగాళ్లంతా దృష్టి పెట్టాలని కోరారు. 
 
మరోవైపు, చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అంచనా వేశారు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలలో ఒత్తిడి ఉండడం సహజమేనని చెప్పారు. అయితే, వాటిని ఎదుర్కొని నిలిచే సత్తా టీమిండియాకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. జట్టులోని ప్రతీ సభ్యుడూ ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొని వచ్చిన వారేనని వివరించారు. ఫస్ట్ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో ఆడాలని భావిస్తున్నట్లు రోహిత్ శర్మ వివరించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే భార్యతో ఉరివేసుకున్నట్టుగా సెల్ఫీ దిగిన యువకుడు.. విషాదాంతంగా ముగిసిన ఫ్రాంక్

Bride Gives Birth a Baby: లేబర్ వార్డులో నవ వధువు-పెళ్లైన మూడో రోజే తండ్రి.. అబ్బా ఎలా జరిగింది?

ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రం వంతారా సందర్శించిన ప్రధాని

Twist In Kiran Royal Case: కిరణ్ మంచి వ్యక్తి.. అతనిపై ఎలాంటి ద్వేషం లేదు.. లక్ష్మీ రెడ్డి (video)

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌పై పలు కేసులు.. ఫిర్యాదు చేసింది ఎవరో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్లీజ్ అలా పిలవొద్దంటున్న అగ్ర హీరోయిన్!!

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

తర్వాతి కథనం
Show comments