Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిగత రికార్డులకు ప్రపంచ కప్ వేదిక కారాదు : సహచరులకు రోహిత్ శర్మ

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2023 (14:46 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ వన్డే క్రికెట్ టోర్నీ వ్యక్తిగత రికార్డులకు వేదిక కారాదని తన సహచరులకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వన్డే ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీల్లో వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచన చేయొద్దని కోరారు. వ్యక్తిగత రికార్డులకు ఇది వేదిక కాదని వివరించారు. సమిష్టిగా జట్టును విజయతీరాలకు చేర్చాలని కోరారు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టును గెలిపించడంపైనే ఆటగాళ్లంతా దృష్టి పెట్టాలని కోరారు. 
 
మరోవైపు, చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అంచనా వేశారు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలలో ఒత్తిడి ఉండడం సహజమేనని చెప్పారు. అయితే, వాటిని ఎదుర్కొని నిలిచే సత్తా టీమిండియాకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. జట్టులోని ప్రతీ సభ్యుడూ ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొని వచ్చిన వారేనని వివరించారు. ఫస్ట్ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో ఆడాలని భావిస్తున్నట్లు రోహిత్ శర్మ వివరించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ganesh immersion DJ Sound: డీజే సౌండ్‌తో అదిరిన యువకుడి గుండె ఆగిపోయింది

నరసాపూర్ - చెన్నై ప్రాంతాల మధ్య మరో వందే భారత్ రైలు

ఒకటికి మించి ఓటరు గుర్తింపు కార్డులు ఉంటే సరెండర్ చేయాలి : ఈసీ

వైజాగా స్టీల్ ప్లాంట్‌కు ఎలాంటి ఢోకా లేదు : కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

Father: భార్యతో గొడవ.. ముగ్గురు బిడ్డల్ని పెట్రోల్ పోసి కాల్చేశాడు.. ఆపై పురుగుల మందు తాగి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

ఖైరతాబాద్ గణేషుని సమక్షంలో తల్లాడ కె.పి.హెచ్.బి. కాలనీలో చిత్రం

Lavanya Tripathi : టన్నెల్ ట్రైలర్ లో లావణ్య త్రిపాఠి, అధర్వ మురళీ కాంబో అదిరింది

మదరాసి చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా : శివకార్తికేయన్

తర్వాతి కథనం
Show comments