Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోకాళ్లతో తిరుమల మెట్లెక్కిన క్రికెట్ స్టార్ నితీష్ కుమార్ రెడ్డి

సెల్వి
మంగళవారం, 14 జనవరి 2025 (12:28 IST)
Nitish Kumar Reddy
తెలుగు స్టార్ నితీష్ కుమార్ రెడ్డి మంగళవారం తెల్లవారుజామున తిరుమల ఆలయాన్ని సందర్శించారు. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి వేంకటేశ్వర అనుగ్రహం కోసం నితీష్ కాలినడకన తీర్థయాత్ర చేసి, మోకాళ్లపై ఆలయ మెట్లు ఎక్కారు. ఈ సందర్భంగా తన తిరుమల పర్యటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
 
కాగా గత సంవత్సరం, నితీష్ కుమార్ రెడ్డి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో రాణించాడు. ఇది భారత క్రికెట్ జట్టులో అతనికి స్థానం సంపాదించి పెట్టింది.

టి-20 మ్యాచ్‌లలో రాణించే యువ తెలుగు క్రికెటర్ తరువాత భారతదేశం ఆస్ట్రేలియా పర్యటనలో అనూహ్యంగా అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌లో నితీష్ భారతదేశానికి రెండవ అత్యధిక రన్-స్కోరర్‌గా అవతరించాడు. ఐదు వికెట్లు సాధించి తన ప్రతిభను చాటాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Shukla: అంతరిక్షంలోకి శుభాన్షు శుక్లా.. 8 నిమిషాల తర్వాత భూమికి చేరిన ఫాల్కన్ 9 (video)

Clinic Owner: నర్సింగ్ విద్యార్థినిపై అపార్ట్‌మెంట్‌లో క్లినిక్ యజమాని అత్యాచారం

విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభం, భారతదేశంలో భారీ విస్తరణ ప్రకటన

హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: కాలేజీలో మహేష్ బాబుతో హాయ్-బై అనుకునేవాళ్లం.. కలిసి నటిస్తామని అనుకోలేదు.. త్రిష

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments