మహేంద్ర సింగ్ ధోనీపై నిషేధం తప్పదా? అంపైర్‌తో 4 నిమిషాలు..?

Webdunia
బుధవారం, 24 మే 2023 (13:38 IST)
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-1లో అంపైర్‌తో వాగ్వివాదానికి ధోనీ దిగడం ఆ జట్టుకు పెద్ద కష్టం తెచ్చిపెట్టేలా వుంది. అంపైర్‌తో వాగ్వివాదానికి దిగడం ద్వారా నాలుగు నిమిషాల సమయాన్ని వృధా చేశాడు. ఈ విషయాన్ని రిఫరీ సీరియస్‌గా తీసుకున్నారు. 
 
అంతేగాకుండా జరిమానా లేదా ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం వుందని తెలుస్తోంది. మే 28వ తేదీన అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న తుది పోరులో లక్నో, గుజరాత్ లేదా ముంబైతో చెన్నై తలపడే అవకాశం వుంది. కానీ ఫైనల్‌కు ముందు చెన్నైకి బిగ్ షాక్ ధోనీ వల్ల తప్పేలా లేదు. 
 
ధోనీపై నిషేధంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఒకవేళ నిషేధం కొనసాగితే.. కీలకమైన మ్యాచ్‌కు మహీ దూరం అయితే చెన్నైకి గట్టి ఎదురు దెబ్బేనని చెప్పుకోవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదు.. గౌరవం వుంది.. మోదీ కిల్లర్: డొనాల్డ్ ట్రంప్ కితాబు

అబ్బా.. మొంథా బలహీనపడ్డాక.. తీరిగ్గా గన్నవరంలో దిగిన జగన్మోహన్ రెడ్డి

Montha Cyclone: మరో రెండు రోజులు పనిచేయండి.. చంద్రబాబు ఏరియల్ సర్వే (video)

Khammam: మొంథా ఎఫెక్ట్.. నిమ్మవాగు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. డ్రైవర్ గల్లంతు

మొంథా తుఫానుతో అపార నష్టం... నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments