Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేంద్ర సింగ్ ధోనీపై నిషేధం తప్పదా? అంపైర్‌తో 4 నిమిషాలు..?

Webdunia
బుధవారం, 24 మే 2023 (13:38 IST)
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-1లో అంపైర్‌తో వాగ్వివాదానికి ధోనీ దిగడం ఆ జట్టుకు పెద్ద కష్టం తెచ్చిపెట్టేలా వుంది. అంపైర్‌తో వాగ్వివాదానికి దిగడం ద్వారా నాలుగు నిమిషాల సమయాన్ని వృధా చేశాడు. ఈ విషయాన్ని రిఫరీ సీరియస్‌గా తీసుకున్నారు. 
 
అంతేగాకుండా జరిమానా లేదా ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం వుందని తెలుస్తోంది. మే 28వ తేదీన అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న తుది పోరులో లక్నో, గుజరాత్ లేదా ముంబైతో చెన్నై తలపడే అవకాశం వుంది. కానీ ఫైనల్‌కు ముందు చెన్నైకి బిగ్ షాక్ ధోనీ వల్ల తప్పేలా లేదు. 
 
ధోనీపై నిషేధంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఒకవేళ నిషేధం కొనసాగితే.. కీలకమైన మ్యాచ్‌కు మహీ దూరం అయితే చెన్నైకి గట్టి ఎదురు దెబ్బేనని చెప్పుకోవాలి. 

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

తర్వాతి కథనం
Show comments