రాంచి ఆస్పత్రిలో ధోనీ తల్లిదండ్రులు... చెన్నైలో ధోనీ!

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (11:19 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తల్లిదండ్రులకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ధోనీ తల్లి దేవ‌కీ దేవి, తండ్రి పాన్ సింగ్‌ల‌కు కాస్త నలతగా ఉండటంతో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించారు. 
 
ఈ ఫలితాల్లో పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఇద్ద‌రినీ రాంచీలోని ప‌ల్స్ అనే సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌లో అడ్మిట్ చేశారు. ప్ర‌స్తుతం వీళ్లిద్ద‌రి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. 
 
ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న ధోనీ ప్ర‌స్తుతం ముంబైలో ఉన్న విష‌యం తెలిసిందే. బుధ‌వారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో మ్యాచ్‌కు అత‌డు సిద్ధ‌మ‌వుతున్నాడు. గ‌తేడాది ఐపీఎల్ త‌ర్వాత ధోనీ నాలుగైదు నెల‌ల పాటు త‌న కుటుంబంతోనే గ‌డిపాడు. 14వ సీజ‌న్ కోసం మార్చిలో మరోసారి చెన్నై టీమ్‌తో క‌లిశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

తర్వాతి కథనం
Show comments