Webdunia - Bharat's app for daily news and videos

Install App

శునకాలకు ఫీల్డింగ్ ట్రైనింగ్ ఇస్తున్న ధోనీ.. వీడియో చూడండి.. చెప్పిన మాట ఎలా వింటున్నాయో?

టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం కుటుంబంతో ఎక్కువ సేపు గడిపేందుకు సమయం కేటాయిస్తున్నారు. సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు స్వస్తి పలికిన ధోనీ ప్రస్తుతం వన్డే

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (16:51 IST)
టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం కుటుంబంతో ఎక్కువ సేపు గడిపేందుకు సమయం కేటాయిస్తున్నారు. సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు స్వస్తి పలికిన ధోనీ ప్రస్తుతం వన్డే, ట్వంటీ-20 సిరీస్‌లు లేకపోవడంతో ఇంటికి పరిమితమయ్యారు. ధోనీ తన కూతురు జీవా, పెంపుడు కుక్కలతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. 
 
ధోనీకి బైకులు, శునకాలంటే ఇష్టం. కొత్త స్టైల్ బైకులను తీయడంలో ధోనీకి ఇంట్రెస్ట్ ఎక్కువ. అలాగే శునకాలను పెంచడం వాటితో ఆడుకోవడం అంటే కూడా ధోనీకి ప్రీతి. నిన్నటి నిన్న జీవాతో కలిసి పాకుతున్న వీడియోను పోస్ట్ చేసిన ధోనీ.. తాజాగా తన మూడు పెంపుడు కుక్కలకు ఫీల్డింగ్ ట్రైనింగ్ ఇస్తున్న వీడియోను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. 
 
ఈ వీడియోలో ధోని తన కుక్కలకు క్యాచ్ ఎలా పట్టాలో చెప్తుండటం.. అవి కూడా అతని మాటలను సీరియస్‌గా వింటున్నట్లు కనిపించాయి. ఈ వీడియోని ధోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాతో షేర్ చేసిన రెండు గంటల్లోనే రెండున్నర లక్షల వ్యూస్ రావడం విశేషం. అంతేగాకుండా ఈ వీడియోకు భారీగా లైక్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. 

 

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

తర్వాతి కథనం
Show comments