Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భారత్'గా దేశం పేరు.. మహేంద్ర సింగ్ ధోనీ మద్దతిస్తున్నారా?

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (20:09 IST)
దేశం పేరును 'భారత్'గా మార్చే విషయానికి, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ధోనీ దానికి మద్దతుగా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ చిత్రాన్ని మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
కూల్ కెప్టెన్ ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్‌లో, 'నేను భారతీయుడిగా ఉండటానికి ఆశీర్వదించబడ్డాను' అనే క్యాప్షన్ ఇస్తూ పోస్టు చేశారు. ఇందులో వాస్తవం ఏమిటంటే స్వాతంత్య్ర దినోత్సవం రోజున తన ప్రొఫైల్ చిత్రంగా దీన్ని పోస్ట్ చేశారు. 
 
ఈ ఫోటోకు పలు అర్థాలు పోస్టు చేస్తూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ధోనీ భారత్ అని దేశం పేరు మారే అంశంపై మద్దతిస్తున్నట్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే.. ఆగస్టు 15 నుంచి ధోనీ తన ఇన్‌స్టా ఫోటోను మార్చకపోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమల ఆలయ ప్రవేశం... రోజుకు 80వేల మంది మాత్రమే..

పురచ్చి తలైవర్ ఎంజీఆర్ అంటే నాకు ప్రేమ, అభిమానం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. తమిళనాడు నుంచి రాలేదు..

ఎయిర్ షో కోసం ముస్తాబైన చెన్నై.. మెరీనాలో కనువిందు

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

తర్వాతి కథనం
Show comments