Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భారత్'గా దేశం పేరు.. మహేంద్ర సింగ్ ధోనీ మద్దతిస్తున్నారా?

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (20:09 IST)
దేశం పేరును 'భారత్'గా మార్చే విషయానికి, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ధోనీ దానికి మద్దతుగా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ చిత్రాన్ని మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
కూల్ కెప్టెన్ ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్‌లో, 'నేను భారతీయుడిగా ఉండటానికి ఆశీర్వదించబడ్డాను' అనే క్యాప్షన్ ఇస్తూ పోస్టు చేశారు. ఇందులో వాస్తవం ఏమిటంటే స్వాతంత్య్ర దినోత్సవం రోజున తన ప్రొఫైల్ చిత్రంగా దీన్ని పోస్ట్ చేశారు. 
 
ఈ ఫోటోకు పలు అర్థాలు పోస్టు చేస్తూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ధోనీ భారత్ అని దేశం పేరు మారే అంశంపై మద్దతిస్తున్నట్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే.. ఆగస్టు 15 నుంచి ధోనీ తన ఇన్‌స్టా ఫోటోను మార్చకపోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

Netumbo: నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా నంది-న్దైత్వా ప్రమాణం

UP Horror: 52 ఏళ్ల వ్యక్తిని చంపేసిన బావమరిది, అత్త హత్య చేశారు..

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

తర్వాతి కథనం
Show comments