Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మ సరసన చేరి మిస్టర్ కూల్!

Webdunia
మంగళవారం, 30 మే 2023 (10:51 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ మరో ఘనత సాధించారు. ఇప్పటికే ఐదు సార్లు ఐపీఎల్ టైటిళ్లను తన కెప్టెన్సీలో సాధించిన ధోనీ.. ఐపీఎల్ టోర్నీలో ఏకంగా 250 మ్యాచ్‌లు ఆడిగిన క్రికెటర్‌గా ఘనత సాధించాడు. ఇందులో ఎక్కువగా సీఎస్‌కే తరపున ఆడాడు. కొంతకాలం రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌కూ ప్రాతినిథ్యం వహించాడు. 
 
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా ధోనీ తర్వాత రోహిత్ శర్మ ఉన్నాడు. ఈ క్రికెటర్ 243 మ్యాచ్‌లు ఆడి రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ 177 మ్యాచ్‌లతో కొనసాగుతున్నాడు. అలాగే, ఐపీఎల్ సీజన్‌‍లో ఐదు టైటిళ్లను గెలిచిన సారథిగా రోహిత్‌ శర్మ రికార్డును ధోనీ సమం చేశాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతర్జాతీయ ఫ్యూజన్‌ను వేడుక చేసుకునేలా టేకిలాను విడుదల చేసిన లోకాలోక

1వ తేదీ జీతం రాకపోతే ఇంట్లో ఎలా వుంటుందో నాకు తెలుసు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

లెహంగాతో వధువు.. పాస్‌కు ఇబ్బంది.. ఆ వీడియోను కూడా పోస్ట్ చేస్తారా?

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై కేసు పెట్టిన మహిళ.. ఎందుకు?

వాలంటీర్లను ఏవిధంగా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తున్నాం: మంత్రి పార్థసారధి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments