Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ఆటగాళ్ళలో ధోనీ ఏడోవాడు...

భారత ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఏడోవాడుగా రికార్డు పుటలకెక్కాడు. తాజాగా, భారత్ ‌- న్యూజిలాండ్‌ మధ్య పుణెలో జరిగిన రెండో వన్డేలో క్యాచ్‌ ద్వారా ధోనీ సొంతగడ్డపై 200 క్యాచ్‌లు సాధించిన ఆటగాడిగా గుర్తిం

MS Dhoni
Webdunia
శనివారం, 28 అక్టోబరు 2017 (11:24 IST)
భారత ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఏడోవాడుగా రికార్డు పుటలకెక్కాడు. తాజాగా, భారత్ ‌- న్యూజిలాండ్‌ మధ్య పుణెలో జరిగిన రెండో వన్డేలో క్యాచ్‌ ద్వారా ధోనీ సొంతగడ్డపై 200 క్యాచ్‌లు సాధించిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా అతడు మరో మైలురాయిని అందుకున్నాడు. 
 
రెండో వన్డేలో ధోనీ 21 బంతుల్లో 18 పరుగులు సాధించాడు. ఇందులో మూడు ఫోర్లు ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ధోనీ సాధించిన ఫోర్ల సంఖ్య 752కు చేరింది. భారత్‌ తరపున అత్యధిక ఫోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ ఏడో స్థానంలో నిలిచాడు. 
 
ధోనీ కంటే ముందు వరుసలో మాస్టర్‌‌బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ అత్యధికంగా 2,016 ఫోర్లతో అగ్రస్థానంలో ఉండగా, సెహ్వాగ్‌ (1,132), గంగూలీ (1,122), ద్రవిడ్‌ (950), యువరాజ్‌ సింగ్‌ (908), కోహ్లీ (830)లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలోనే తొలి అర్బన్ రేప్ వే సేవలు.. వ్యయం రూ.807 కోట్లు!!

హిందువులు నడిపే మాంసపు షాపులకు ప్రత్యేకంగా సర్టిఫికేషన్... ఎక్కడ?

కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి షాక్ : 25 వరకు జైల్లోనే...

ఔటర్ రింగ్ రోడ్డు టు ఇబ్రహీంపట్నం, ప్రేమజంటల రాసలీలలు, దోపిడీ దొంగతనాలు

మోసం చేయడమంటే ఇదేనేమో ... కూటమి సర్కారుపై వైఎస్.షర్మిల ధ్వజం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రినాథరావు నక్కిన నిర్మాణంలో చౌర్య పాఠం రిలీజ్ డేట్ ఫిక్స్

దిల్ రూబా వుమెన్ రెస్పెక్ట్ ఫీలయ్యేలా ఉంటుంది : కిరణ్ అబ్బవరం

ల్యాంప్ సినిమా నచ్చి డిస్ట్రిబ్యూటర్లే రిలీజ్ చేయడం సక్సెస్‌గా భావిస్తున్నాం

''బాహుబలి-2'' రికార్డు గల్లంతు.. ఎలా?

వీర ధీర సూరన్ పార్ట్ 2 లవ్ సాంగ్ లో నేచురల్ గా విక్రమ్, దుషార విజయన్ కెమిస్ట్రీ

తర్వాతి కథనం
Show comments