Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ ట్రోఫీని ఆటగాళ్లు నెత్తిన పెట్టుకుంటారు.. కానీ, మిచెల్ మార్ష్.. ప్చ్.. : షమీ

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (15:03 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కప్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆ జట్టు ఆటగాళ్లు సెలెబ్రెషన్స్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో వరల్డ్ కప్ ట్రోఫీపై ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ కాళ్లు పెట్టి కనిపించిన ఫోటో చర్చనీయాంశమైంది. మార్ష్‌పై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. పలువురు మాజీ క్రికెటర్లు సైతం మార్ష్‌ చేష్టలను తీవ్రంగా ఖండించారు. 
 
అయితే, ఈ ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కూడా మార్ష్ తీరుపై విచారం వ్యక్తం చేశారు. "నేను బాధపడ్డాను. ప్రపంచలోని అన్ని జట్లు పోరాడే ట్రోఫీ. ఆటగాళ్లు తలపైన పెట్టుకునేందుకు ఇష్టపడే ట్రోఫీపై కాళ్లు పెట్టడం నాకు సంతోషాన్ని కలిగించలేదు" అని మహ్మద్ మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments