Webdunia - Bharat's app for daily news and videos

Install App

CSK మ్యాచ్ కోసం టికెట్ బుకింగ్, స్టేడియం కెపాసిటి 35 వేలు, ఎదురుచూస్తున్నవారు 3,00,000

ఐవీఆర్
సోమవారం, 18 మార్చి 2024 (18:43 IST)
కర్టెసి-ట్విట్టర్
ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. చెన్నైలో CSKvsRCB తొలి మ్యాచ్ మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు CSKtickets కోసం అభిమానులు ఎగబడుతున్నారు. టిక్కెట్ కోసం ఆన్ లైన్ బుకింక్ ఓపెన్ చేసి చూస్తే కళ్లి బైర్లు కమ్ముతున్నాయి.

స్టేడియం కెపాసిటీ సుమారు 35 వేలు, పబ్లిక్ టిక్కెట్లు 20 వేల లోపే అందుబాటులో ఉన్నాయి. దాదాపు అన్నీ అమ్ముడుపోయిన తర్వాత, కనీసం ఒక్క టిక్కెట్టు తీసుకోవడానికి 3 లక్షల మంది క్యూలో ఉన్నారంటే పరిస్థితి ఎంత క్రేజీగా వున్నదో అర్థం చేసుకోవచ్చు.
 
మొత్తమ్మీద ఈసారి అన్ని ఐపీఎల్ మ్యాచులకు కాసుల వర్షం కురుస్తాయని ఈ పరిస్థితి చెప్పకనే చెబుతోంది. మీరు ఓసారి చూడండి ఈ పరిస్థితి ఏమిటో...

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments