Webdunia - Bharat's app for daily news and videos

Install App

CSK మ్యాచ్ కోసం టికెట్ బుకింగ్, స్టేడియం కెపాసిటి 35 వేలు, ఎదురుచూస్తున్నవారు 3,00,000

ఐవీఆర్
సోమవారం, 18 మార్చి 2024 (18:43 IST)
కర్టెసి-ట్విట్టర్
ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. చెన్నైలో CSKvsRCB తొలి మ్యాచ్ మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు CSKtickets కోసం అభిమానులు ఎగబడుతున్నారు. టిక్కెట్ కోసం ఆన్ లైన్ బుకింక్ ఓపెన్ చేసి చూస్తే కళ్లి బైర్లు కమ్ముతున్నాయి.

స్టేడియం కెపాసిటీ సుమారు 35 వేలు, పబ్లిక్ టిక్కెట్లు 20 వేల లోపే అందుబాటులో ఉన్నాయి. దాదాపు అన్నీ అమ్ముడుపోయిన తర్వాత, కనీసం ఒక్క టిక్కెట్టు తీసుకోవడానికి 3 లక్షల మంది క్యూలో ఉన్నారంటే పరిస్థితి ఎంత క్రేజీగా వున్నదో అర్థం చేసుకోవచ్చు.
 
మొత్తమ్మీద ఈసారి అన్ని ఐపీఎల్ మ్యాచులకు కాసుల వర్షం కురుస్తాయని ఈ పరిస్థితి చెప్పకనే చెబుతోంది. మీరు ఓసారి చూడండి ఈ పరిస్థితి ఏమిటో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments